MohanPublications Print Books Online store clik Here Devullu.com

బ్రాహ్మణ సంక్షేమ సంస్థ కొత్తగా మూడు పథకాలను

 బ్రాహ్మణ సంక్షేమ సంస్థ  కొత్తగా మూడు పథకాలను


ఆంధ్రప్రదేశ్ లో బ్రాహ్మణ సంక్షేమ సంస్థ
కొత్తగా మూడు పథకాలను ప్రవేశపెట్టినట్టు
సంస్ఠ చైర్మన్ శ్రీ ఐ.వై.ఆర్ కృష్ణారావు తెలిపారు.
గాయత్రీ పథకం ద్వారా ప్రతిభావంతులకు
నగదు బహుమతిని అందజేస్తామన్నారు.
వసిష్ఠ పథకం ద్వారా పోటీ పరీక్షలకు
గుర్తింపు పొందిన శిక్షణ సంస్థల ద్వారా
ఉచిత శిక్షణను అందిస్తామన్నారు.
గరుడ పథకం ద్వారా అంత్యక్రియ ఖర్చుల క్రింద రూ. 10 వేలు మరణించిన వారి బంధువులకు అందజేస్తామన్నారు. వివరాలకుwww.andhrabrahmin.ap.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలని కోరారు.
.
.
.
.
.www.mohanpublications.com
"అందరికీ ఉపయోగపడేవిధంగా
ఈ పోస్ట్ ని
అందరూ షేర్ చేయగలరు



LIKE US TO FOLLOW: ---



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list