MohanPublications Print Books Online store clik Here Devullu.com
Showing posts with label LatestTrends. Show all posts
Showing posts with label LatestTrends. Show all posts

స్త్రీలు ధరించే తాటంకాలు (చెవి దిద్దులు) | Earrings | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu


· 
స్త్రీలు ధరించే తాటంకాలు (చెవి దిద్దులు) | Earrings | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu Ear Rings Indian Bridal Hindu Marriage Indian Wedding Bridal Jewellery Wedding Jewellery Wedding Ear Rings Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI


స్త్రీలు ధరించే తాటంకాలు
(చెవి దిద్దులు)

స్త్రీలు ధరించే శుభప్రదమైన ఆభరణాలు, యితర వస్తువుల విషయంలో సరియైన శ్రద్ధ చూపాలి. సౌందర్యలహరిలో ఆదిశంకరులు ఈ విషయంపై క్రింది శ్లోకాన్ని చెప్పారు.

 శ్లో||"సుధామప్యా స్వాద్య ప్రతి-భయ-జరామృత్యు-హరిణీం| 
విపన్యంతే విశ్వే విధి - శతమఖాద్యా దివిషదః |
కరాలిం యత్‌ స్వేలం కబలితవతః కాలకలనా న 
శంభోస్తన్మూలం తవ జనని తాటం క-మహిమా||

'' మహేశ్వరీ ! దేవతలంతా అమృతం త్రాగినా, జరా మృత్యువులను పొందుతున్నారు. అంతా ప్రళయంలోలయమవుతున్నారు. అయితే కాల కూటవిషాన్ని త్రాగిన నీ భర్త శివుడు, ప్రళయ కాలంలో కూడా చని పోకుండా, కాలానికి అతీతుడై , మ్రుత్యుమ్జయుడై ఉన్నాడు. దీనికి కారణం నీ చెవి కమ్మల ప్రభావమే . తాటంకాలు అంటే చెవి కమ్మలు. సౌభాగ్య చిహ్నాలు. ఆమె కమ్మలకు చేటు తెచ్చే శక్తి కాలానికి లేదని అర్ధం. కారణం కాలానికి ఉత్పత్తి, స్తితి, లయాలు శ్రీ దేవి తాటంక నియతాలు. కనుక ఆమె పాతి వ్రత్య మహిమ సర్వాతీశయ మైనది అని భావం. దేవతలు సముద్రాన్ని మథించినప్పుడు ఆవిర్భవించిన వస్తువులనన్నిటిని వారు గ్రహించారు. కాని విషం బయల్పడగానే భయభ్రాంతులై ఆ స్థలాన్ని విడిచి వెళ్లటం ఆరంభించారు. అమృతం లభించగానే దేవతలు దాన్ని సేవించి అమరులైనారు. ఐనా విషం కనిపించగానే దేవతలు భయంతో బ్రహ్మతో సహా వెనుదిరిగారు. పరమేశ్వరుడు మాత్రం గరళాన్ని మ్రింగి కంఠ స్థలంలో వుంచి గరళ కంఠుడై భాసిల్లాడు. గరళం మ్రింగిన ఆయన మరణించలేదు. ఎందువలన? ఆదిశంకరులు నుడివిన ప్రకారం పార్వతీమాత ధరించిన తాటంకము యొక్క మహాత్మ్యమే దానికి కారణం. ఈ శ్లోకంలో ఒక గొప్పధర్మ సూత్రం ఇమిడివుంది. స్త్రీ తన చెవికి ధరించే ఆభరణం తన భర్తకేగాక తన మొత్తం కుటుంబానికి గొప్ప రక్షగా విలసిల్లుతుందనేదే ఆ ధర్మ సూత్రం. స్త్రీలు తాటంకాలు (చెవి దిద్దులు) లేకుండా భర్తకి కనపడరాదు. అలాకనపడితే భర్తకి గండం. భారతీయ సంస్కృతికి యీ తాటంకం ఒక ఉత్కృష్టమైన చిహ్నం గనుక దానికున్న సంరక్షక విలువల దృష్ట్యా ఆ ఆచారాన్ని మనం తప్పక నిలబెట్టుకోవాలి. కాని మన గృహిణులు వేరే ఆభరణాల్ని ధరించటం ప్రారంభిస్తే దానివల్ల వచ్చే ఫలితాలు వేరుగా వుంటాయి. నేడు మన పిల్లలు, పెద్ద ముత్తైదువులు కూడ బంగారంతోగాని, వెండితోగాని, ప్లాస్టిక్‌తోగాని చేసిన గుండ్రని బోలురింగులను చెవికి ఆభరణాలుగా ధరించటం గమనిస్తాం. ఇది పూర్తిగా భారతీయ సంస్కారానికి విరుద్ధం. ఉదాహరణకు పాఠశాల పరీక్షలో మన పిల్లవాడొకనికి ఒక సబ్జెక్టులో నూటికి సున్నా మార్కులొచ్చాయని అనుకుందాం. అలా వచ్చింది ఒకే ఒక సబ్జెక్టులోనైనా మనం అతిగా బాధపడతాం. కాని మన గృహిణులు సున్న రూపంలో వున్న ఆభరణాన్ని శరీరంపై ధరిస్తే దాన్ని గురించి పట్టించుకోము. వలయాకృతిలో వున్న ఆభరణాన్ని ధరిస్తే, మనకు ప్రాప్తించే కష్టాలకు నివారణ లభించదు. ఆ పొరపాటు వలన సంభవించే దుష్ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే. తాటంకం మన భారతీయ సంస్కృతిలో అనాది చిహ్నము. కనుక దానిని ధరించుట మానరాదు. అందుచేత, బంగారంతోగాని, ప్లాస్టిక్‌తో గాని చేసిన బోలుగుండ్రని రింగులను ఎన్నడూ ధరించరాదు. వాటికి బదులు మన పిల్లలు మన ప్రాచీనుల నుండి సంక్రమించిన లోలకులను ధరించవచ్చును

జ్ఞాపకాల అల్లికలు_Poolajada Old Memories


జ్ఞాపకాల అల్లికలు Poolajada Old Memories Poolajada Jada Jada hairstyle Wedding Poolajada Wedding Hairstyle Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI




జ్ఞాపకాల అల్లికలు

పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలలో ఆడపిల్లలే అలంకారం. చిన్నారి పాపాయి మొదలు ఆడపిల్లలందరికీ పూల జడలు ఉండేవి. మేనత్తలు, పిన్నులు, అమ్మమ్మలు.. వారిని  ఆటపట్టిస్తూ జడ కుట్టేవారు. రామాయణభారతాలు చదివిన అమ్మమ్మలు, జడ కుడుతున్నంతసేపు ఆ కథలలోని ఘట్టాలు చెబుతూ, పిల్లలకు విద్య నేర్పేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. పెళ్లి కూతురు జడ కుట్టడానికి కాంట్రాక్ట్‌ వారు వస్తున్నారు. ప్లాస్టిక్‌ పూలు, బంగారు పూలు, వెండిపూలు, పూసల పూలతో జడలు కుట్టించుకుంటున్నారు. దాంతో పూలజడలు జ్ఞాపకాల గుబాళింపులుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. 
ఆ కాలనీలో జయమ్మ గారు, వెంకటలక్ష్మి గారు ఇద్దరూ వేసవికాలంలో క్షణం తీరిక లేకుండా ఉంటారు. సందులోని ఆడపిల్లలంతా వీరిద్దరినీ తలో రోజు సొంతం చేసుకుంటారు. పూల జడ కుట్టాలంటే వారిద్దరే ఆ కాలనీ మొత్తానికి. జయమ్మగారికి ఇద్దరు ఆడ పిల్లలు, వెంకటలక్ష్మి గారికి ఐదుగురు ఆడపిల్లలు. ఈ కాలంలో మాత్రం వారిద్దరికీ చెరో యాభై మంది ఆడపిల్లలు. పూలజడల్ని వెయ్యడంలో తల్లి కంటె ఆప్యాయంగా పలకరించే జయమ్మ ఒక శైలి, అమ్మమ్మ కంటె ఆదరంగా అభిమానించే వెంకటలక్ష్మిది ఒక శైలి.

మధ్యాహ్నానికి సిద్ధమైపోవాలి
పూల జడల కోసం ప్రత్యేకంగా జడ మొగ్గల్ని ఎంపిక చేసుకుంటారు. అవి చక్కగా నిలువుగా కుదురుగా ఉంటాయి. జడ  మొగ్గలు, కొబ్బరి పుల్లలు, కనకాంబరాలు, మరువం, పొడవాటి అట్టలు, సూది, దారం, సవరం, జడగంటలతో.. ఆ రోజు పూలజడ కుట్టించుకోవాలనుకున్న ఆడపిల్లలు మధ్యాహ్నం రెండు గంటలకల్లా సిద్ధం కావాలి. పూల మార్కెట్‌కి వెళ్లి, కిలో మల్లెమొగ్గలు, కొద్దికొద్దిగా కనకాంబరాలు, మరువం తెచ్చుకుని జడకు సిద్ధమైపోయేవారు.

మల్లె, కనకాంబరం, మరువం
మొగ్గలకు ఉన్న తొడిమలు తీసి, పెద్దపెద్దగా పొడవుగా ఉన్న మొగ్గలను పుల్లలకు గుచ్చి, ఆ పుల్లలను జడ ఆకారంలో కత్తిరించిన అట్ట మీద రెండు వైపులా రెండు వరసలలో కుట్టి, మధ్యలో అడ్డంగా మొగ్గలను సూదితో గుచ్చుతూ నాలుగు వరసలు మల్లె మొగ్గలు, రెండు వరసలు కనకాంబరాలు, ఒక వరుస మరువంతో అందమైన మల్లె మొగ్గల జడ త్రివర్ణ పతాకంలా శ్రీకారం చుట్టుకుని, ఆకారం దాలుస్తుంది.

జడలోకి పండుగొచ్చేది!
పూలజడ వేసుకున్న రోజున ఆడపిల్లలకు పండుగే. చక్కటి పట్టు లంగా కట్టుకుని, చేతులకు నిండుగా రంగురంగుల గాజులు వేసుకుని, తరతరాలుగా భోషాణంలో నిద్దరోతున్న బంగారు హారాలను మేల్కొల్పి, మెడలో అలంకరించుకునేవారు. జడ కిందుగా బంగారు రంగులో జడకుప్పెలు వయ్యారాలొలుకుతూ తాండవమాడేవి.  అక్కడితో ఆగేవారా! పట్టు లంగా, కాసులపేరు, పూలజడను కలకాలం పదిలపరచుకోవడం కోసం, ఫొటో స్టూడియోలకి వెళ్లి, మూడు అద్దాలలో జడ మాత్రమే కనపడేలా నిలబడి ఫొటో తీయించుకోవడం అప్పట్లో చాలా గొప్ప.

ఇప్పటివి అప్పటికప్పుడే
అలాంటి పూలజడ ఇప్పుడు జ్ఞాపకాల్లో మిగిలిపోయింది! పట్టు పరికిణీల స్థానాన్ని చుడీదార్లు, చేతికి గాజుల బదులు బ్రేస్‌లెట్స్, బంగారు ఆభరణాల స్థానంలో జూట్, థ్రెడ్‌ జ్యూయలరీ వచ్చేసినట్లుగానే, నల్లటి వాలు జడల స్థానంలో జుట్లు వదులుకోవడం ఫ్యాషన్‌ అయిపోయింది. ఒకవేళ పూల జడ వేసుకున్నా, రెడీమేడ్‌గా దొరికే వన్‌ గ్రామ్‌ గోల్డ్, ఆర్టిఫిషియల్‌ పూల జడలను అలా తెచ్చి, ఇలా తగిలించుకుంటున్నారు. ఇవి జ్ఞాపకాలను మిగల్చవు. అప్పటికప్పుడు ప్రశంసలు మాత్రం అందుతాయి.
– పురాణపండ వైజయంతి

యాత్రా స్పెషల్ గాడ్జెట్స్_Yatra Special Gadgets


యాత్రా స్పెషల్ గాడ్జెట్స్ Yatra Special Gadgets Special Gadgets on Travel Travel Special Gadgets Andhra Jyothi Sunday Magazine Andhra Jyothi Epaper Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI


యాత్రా స్పెషల్ గాడ్జెట్స్

యాత్రా స్పెషల్ గాడ్జెట్స్ Yatra Special Gadgets Special Gadgets on Travel Travel Special Gadgets Andhra Jyothi Sunday Magazine Andhra Jyothi Epaper Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI


ప్రపంచ నవ్వుల దినోత్సవం _world Laughter Day granthanidhi mohanpublications


ప్రపంచ నవ్వుల దినోత్సవం World Laughter Day Laughter Day Laughing Sakshi Sunday Epaper Sakshi Funday Sakshi Funday Magazine Sakshi Sunday Magazine Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI


ప్రపంచ నవ్వుల దినోత్సవం


ప్రపంచ నవ్వుల దినోత్సవం World Laughter Day Laughter Day Laughing Sakshi Sunday Epaper Sakshi Funday Sakshi Funday Magazine Sakshi Sunday Magazine Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI




ప్రపంచ నవ్వుల దినోత్సవం World Laughter Day Laughter Day Laughing Sakshi Sunday Epaper Sakshi Funday Sakshi Funday Magazine Sakshi Sunday Magazine Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI



ప్రపంచ నవ్వుల దినోత్సవం World Laughter Day Laughter Day Laughing Sakshi Sunday Epaper Sakshi Funday Sakshi Funday Magazine Sakshi Sunday Magazine Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI









ప్రపంచ నవ్వుల దినోత్సవం World Laughter Day Laughter Day Laughing Sakshi Sunday Epaper Sakshi Funday Sakshi Funday Magazine Sakshi Sunday Magazine Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI


మనసారా నవ్వండి... 
ఆరోగ్యంగా ఉండండి!

మనసుకు నచ్చిన చిన్నది చిరు నవ్వు రువ్విందంటే మనసంతా పులకించిపోతుంది. ‘నవ్వింది మల్లె చెండు’ అంటూ కేరింతలు కొడుతుంది. నవ్వుకు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. అందుకే ‘నవ్వడం ఒక యోగం.. నవ్వించడం ఒక భోగం.. నవ్వకపోవడం ఒక రోగం’ అన్నాడో మహా కవి. ఓ నవ్వు హృదయాన్ని తట్టి ప్రోత్సహిస్తుంది.. అదే నవ్వులో వేరొక కోణం ఉంటే హృదయాన్ని జ్వలింపజేస్తుంది. కాబట్టి నవ్వును జీవితాలను పండించే విధంగానే వాడుకోవాలి. నవ్వు అనేక రోగాలకు అత్యుత్తమమైన మందులాంటిది. మనిషిగా పుట్టినందుకు, నవ్వగలిగే వరాన్ని పొందినందుకు, వాటిని సద్వినియోగం చేసుకోవాలి. నవ్వితే నవ నాడులూ స్పందిస్తాయి, రోగ నిరోధక వ్యవస్థ చైతన్యవంతమవుతుంది. తద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది.


మనసారా నవ్వడం వల్ల వ్యక్తిగతంగానే కాకుండా బంధుమిత్రుల మధ్య చక్కని సంబంధాలు కొనసాగుతాయి. మేలో వచ్చే మొదటి ఆదివారాన్ని నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా చిక్కని, చక్కని నవ్వు వల్ల కలిగే లాభాలను తెలుసుకుందాం.

మన దేశంలోని ముంబైలో 1998 మే 10న మొట్టమొదటిసారి నవ్వుల దినోత్సవం జరుపుకున్నారు. డాక్టర్ మదన్ కటారియా ఏర్పాటు చేసిన ‘లాటర్ యోగా మువ్‌మెంట్‌’ ఈ నవ్వుల దినోత్సవాన్ని నిర్వహించింది. అప్పటి నుంచి నవ్వుల పండుగ ప్రపంచ ప్రజలందరినీ ఆకర్షించింది. విదేశాల్లో నవ్వుల దినోత్సవం మొట్టమొదటిసారి 2000వ సంవత్సరంలో జరిగింది. ప్రస్తుతం దీనిని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.


మనసారా నవ్వితే ఎన్ని లాభాలు పొందవచ్చో చూద్దాం :
హాయిగా నవ్వడం వల్ల శరీరమంతా విశ్రాంతి పొందుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. బాధ నుంచి విముక్తి కలిగిన భావన కల్పించే ఎండార్ఫిన్లు విడుదలయ్యేలా చేస్తుంది. అంతేకాదు రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. రక్త ప్రవాహాన్ని సక్రమంగా ఉంచుతుంది. దీనివల్ల గుండె పోటు, ఇతర హృదయ సంబంధిత సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.
రోజుకు 10 నుంచి 15 నిమిషాలపాటు నవ్వగలిగితే 40 కేలరీలు కరుగుతాయి. ఈ విధంగా రోజూ చేయగలిగితే సంవత్సరంలో 3 నుంచి 4 పౌండ్ల బరువు తగ్గవచ్చు.
నవ్వడం వల్ల కోపం తగ్గుతుంది. నవ్వుతూ, నవ్వించే మనస్తత్త్వం ఉన్నవాళ్ళు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని నార్వేలో నిర్వహించిన అధ్యయనం నిర్ధారించింది.
ముఖ్యంగా నవ్వుతూ మాట్లాడేవారి పట్ల ఇతరులు ఆకర్షితులవుతారనడంలో సందేహం లేదు. రోగులు వేగంగా కోలుకోవడంలో నవ్వు కీలక పాత్ర పోషిస్తుందని ఇటీవల నిర్ధారించారు


ప్రపంచ నవ్వుల దినోత్సవం World Laughter Day Laughter Day Laughing Sakshi Sunday Epaper Sakshi Funday Sakshi Funday Magazine Sakshi Sunday Magazine Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI



నవ్వుల రోజు
1995లో మార్చి 13 న భారతీయ వైద్యుడు ... డా. మదన్‌ కటారియా ప్రపంచ నవ్వుల దినాన్ని స్టృస్టించారు . నవ్వుల క్లుబ్ గా ప్ర్రరంభమయిన ఈ పండుగ రానురాను 65 దేశాలలో ఆరువేల కు పైగా నవ్వుల క్లబ్ లుగా విలసిల్లినాయి .

ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని మొదట్లో జనవరి రెండో ఆదివారం నాడు జరుపుకునేవారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో జనవరిలో చలి వాతావరణముంటుంది కాబట్టి ఈ తేదీని మార్చాలని హాస్య ప్రియులు కోరారు. దాంతో లాఫ్టర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ వాళ్లు ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే మొదటి ఆదివారం నాడు జరపాలని నిర్ణయించారు. మొట్టమొదటి నవ్వుల దినోత్సవాన్ని 1998 జనవరి 11వ తేదీన ముంబయిలో నిర్వహించారు. దీనికి 1200 మంది హాజరయ్యారు. భారతదేశం వెలుపల మొదటిసారిగా కోపెన్‌హాగెన్‌లో నిర్వహించారు. జనవరి 9వ తేదీన జరిగిన ఈ దినోత్సవానికి పదివేలమంది హాజరయ్యారు. ఈ ఉత్సవ విశేషాలు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో కూడా నమోదయ్యాయి. 2004 మే 2వ తేదీన స్విట్జర్లాండ్‌ రాజధాని నగరంలో ఈ ఉత్సవం జరిగింది. ఆ దేశపు పార్లమెంటు చుట్టూ నవ్వుతూ ప్రదక్షిణ చేయడం ఈ ఉత్సవంలో విశేషం. నవ్వడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని, ప్రపపంచశాంతి ఈ దినోత్సవ నిర్వహణ పరమార్థమని నిర్వాహకుల అభిప్రాయం వచ్చిన సందర్భం కూడా ఇదే. ఆ రకంగా ఈ 'డే' మనకు కొత్త స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం!

ప్రతి మనిషికీ - ఎక్కడ పుట్టినా, మరెక్కడ పెరిగినా... అర్థం అయ్యే భాష నవ్వు. బహుశా ప్రతి ఒక్కరి నవ్వులోనూ అర్థం కూడా ఒకటే. నవ్వడం మనం నేర్చుకోనక్కరలేని భాష. పుట్టుక నుండే మనకు నవ్వు వస్తుంది. మరో విశేషం ఏంటంటే, నవ్వు మనకు తెలీకుండానే వస్తుంది. వచ్చిన నవ్వును బలవంతంగా మనం ఆపగలమే కానీ, బలవంతంగా నవ్వలేం (ఇప్పుడు చాలా మంది తంటాలుపడి పడీ పడీ నవ్వుతుంటారనుకోండి, రాకపోయినా). ఆడాళ్ల నోళ్లలో నువ్వులు నానతాయో లేవో గానీ, అందరి నోళ్లల్లోనూ నవ్వులు నానలేవు. అందరి ముందూ నవ్వడానికి మొహమాటపడే మహామహులు కూడా పక్కకి వెళ్లి నవ్వును కక్కేయవలసిందే.

పుట్టుకతో వచ్చిందే...

సకల జీవరాశిలో మానవుడికో - మానవుడికి మాత్రమేనో- నవ్వుకునే, నవ్వే గుణమూ, లక్షణమూ .. అబ్బాయనుకోవడం మన అజ్ఞానం. చాలా గుణాలలాగే, నవ్వు కూడా మనకు మన పూర్వీకులైన మహా వానరాల నుండి వారసత్వంగా వచ్చిందని ఆలస్యంగా తెలుసుకున్నాం, నవ్వుకున్నాం. చింపాంజీలను, గొరిల్లాలను చక్కిలిగిలి పెడితే (పెట్టగలిగితే), అవీ ఎంచక్కా నవ్వుతాయి. కానీ మనలా 'హ హ హ' అనే టైపులో మాత్రం కాదు. వాటి నవ్వు శబ్దాలు వాటివి. ఆ శబ్దాలే మానవ నవ్వు మూలాలు, అయితే నవ్వు నేర్చుకున్న విద్య కాదు. జన్మత: లభించిన లక్షణం. పుట్టు అంధులు, బధిర శిశువులు కూడా ఎంచక్కా నవ్వుతారు.

ఒక మనిషి ఎంత సంతోషంగా వున్నాడో తెల్సుకోడానికి అతను రోజుకు ఎన్నిసార్లు మనస్ఫూర్తిగా నవ్వుతున్నాడో లెక్కవేస్తే సరిపోతుంది. ఒంటరిగా వున్నప్పటికంటే జనంలో వున్నప్పుడు మనం 30 రెట్లు ఎక్కువగా నవ్వుతాం. తోడెవరూ లేకుండా సినిమాల్లో కామెడీ సన్నివేశాలు చూసినా, మంచి జోక్‌ చదివినా మనసుకు ఆహ్లాదకరంగా వుంటుందే తప్ప నవ్వు ముంచుకురాదు. నిజజీవితంలో మనకు నవ్వు తెప్పించే సందర్భాలు సినిమాల్లో కామెడీ సన్నివేశాలంత పదునుగా వుండవు. ఎదుటివారి ముఖకవళికలు, కామెంట్లు, చేష్టలు చాలు మనం పగలబడినవ్వేందుకు. మరో ముఖ్యమైన విషయం ఒకటుంది. ఆడవాళ్లు మగవాళ్లకంటే ఎక్కువసార్లు నవ్వుతారట. మనసు దోచుకున్న మగువను నవ్వించడానికి మగవాళ్లు నానా తంటాలూ పడితే తమకు నచ్చిన వాడి సన్నిధిలో అతివలు అధికంగా నవ్వులు కురిపిస్తారట. కలిసి వున్న సమయంలో 62 శాతాన్ని హాస్యరసంలో ముంచెత్తే మగవాళ్లను అమ్మాయిలు ఇష్టపడితే, తమ హాస్యంలో కనీసం 65 శాతానికి స్పందించే అమ్మాయిలను అబ్బాయిలు కోరుకుంటారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అడల్ట్‌ జోకులు పురుషులకు చక్కిలిగింతలు పెడితే, మహిళలు మాత్రం మంచి హాస్యరసం పలికే జోకులకే ఓటేస్తారట. తమ మీద తామే జోకులు వేసుకుని నవ్వుకోగలిగేవాళ్లకు ఆత్మవిశ్వాసం అత్యధిక స్థాయిలో వుంటుంది. తమ మీద ఇతరులు పేల్చే జోకుల్ని తట్టుకోలేని వాళ్లు ఆత్మన్యూనతతో బాధపడుతున్నట్టే లెక్క. సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఎక్కువగా వున్న ఉద్యోగులే ఎక్కువ సామర్థ్యంతో పని చేయగలుగుతారని మరో అధ్యయనం తేల్చి చెప్తోంది.


అసలు మన దేశంలో హాస్యానికి మొదటి నుంచి ప్రముఖ స్థానం వుంది. రాజుల ఆస్థానాలలో విదూషకులు అందుకే వుండేవారు. బీర్బల్‌, తెనాలి రామకృష్ణ వంటి వారి కథలు గిలిగింతలు పెడతాయి. జానపద గీతాల్లోనూ, హాస్యరసం పుష్కలం. అప్పటిదాకా ఎందుకు! నవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిదని నేటి డాక్టర్లు సైతం చెబుతున్నారు. హాస్యం హాయిగా వున్నామనే భావన కలిగిస్తుంది. క్రమంగా ప్రపంచమంతటా హాస్యాన్ని, నవ్వును చికిత్స సాధనంగా గుర్తిస్తున్నారు. అమెరికా, బ్రిటన్‌ ఇతర పాశ్చాత్య దేశాలలో ఆస్పత్రులకు అనుబంధంగా నవ్వుల ఆస్పత్రులు ఏర్పడ్డాయి. వీటిలో హాస్య చిత్రాలు, వీడియోలు చూపిస్తారు. పెద్ద కారణం లేకుండా నవ్వడం పిచ్చి అనుకుంటే మీరు పొరబడినట్టే. కడుపుబ్బ నవ్వేవారు ఒత్తిడి తగ్గించుకుని ప్రపంచంలో హాయిగా సర్దుకోగలరన్నమాట. తమ సమస్యలను, సంకోచాలను పక్కనబెట్టి హాయిగా నవ్వడం ద్వారా మెరుగైన జీవనానికి సాగిపోతారన్నమాట.

హాస్య ప్రియత్వం తగ్గుతోందా!

నవరసాల్లో ఒకటి హాస్యం. కానీ ఒక రకంగా అది మన జీవితాల్లో తగ్గిపోతోందనిపిస్తోంది. కోపం..ముభావం...ఆవేశం...అసంతృప్తి...ఎప్పుడూ మన వెన్నంటి వుండేవే. సంవత్సరాలు, దశాబ్దాలు గడుస్తున్నా వీటినుంచి మనిషి బయటపడలేకపోతున్నాడు. దానికి ఒకటి రెండూ కాదు. ఎన్నో కారణాలు. జీవితంలో పెరిగే వేగం, ఒత్తిడి, పోటీ, సమస్యలు ... ఇంకా ఎన్నెన్నో. ఇవే మనషిని నవ్వుకు దూరం చేస్తున్నాయి. అసలు నవ్వడమే మర్చిపోయేలా చేస్తున్నాయి. చార్లీచాప్లిన్‌ నుంచి బ్రహ్మానందం వరకు హాస్యనటులు నవ్వులు పండిస్తున్నా జీవితంలో నవ్వులు కరువవుతున్నాయి. ఆరోగ్యకమైన హాస్యం ఇవాళ్టి జీవితంలో లోపిస్తోంది. అవసరాలు తీర్చుకునేందుకు, డబ్బు సంపాదించేందుకు చేసే పరుగుపందెంలో ఏళ్లు గడిచిపోతున్నాయి.

కాసేపు నింపాదిగా, హాయిగా గడిపే తీరిక వుండడంలేదు. ఇలా గడిపితేనే కదా, మనుషుల మధ్యన మాటా ముచ్చట వుండేది, సంభాషణ కొనసాగేది. అప్పుడే హాస్యం పుడుతుంది. సంభాషణలో చతురోక్తులకీ, ఛలోక్తులకీ చోటు వుంటుంది. కానీ అలాంటి అవకాశం, తీరిక ఇప్పుడు లేదు మరి. ఇంతేకాక ఎప్పుడూ ఏవో చికాకులతో, చింతలతో, అర్థం లేని లక్ష్యాల సాధనకోసం పరుగులాటలో ఒత్తిడిలో కాలం గడిపేస్తుంటారు. ఇలా నిరంతరం ఒత్తిడికీ, దిగుళ్లకీ లోనై మనుషుల్లో హాస్య ప్రియత్వం తగ్గిపోతోంది. హాయిగా స్వేచ్ఛగా, నవ్వే అమ్మాయిలు అరుదుగా కనిపిస్తారు. మగవాళ్లలోనూ నవ్వు ఎక్కడ వుంది? ఏదో సీరియస్‌గా ముఖమంతా గంటు పెట్టుకొని కూచుంటారు. నవ్వుతూ, నవ్విస్తూ చలాకీగా వుండే తత్వం కూడా అరుదే. అందుకే నవ్వు భాగ్యమైపోయింది. అందుకే ఇప్పుడు నవ్వడం కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరమొచ్చింది. ఇప్పుడు నగరాల్లో, పట్టణాల్లో లాఫింగ్‌ క్లబ్బులు ఏర్పడ్డాయి. నవ్వులను మరిచిపోయిన వాళ్లకు నవ్వడం నేర్పిస్తున్నాయి. నవ్వడాన్ని ప్రాక్టీస్‌ చేయిస్తున్నాయి. నవ్వును చంపేసిన మనమే నవ్వడం నేర్చుకుంటున్నాం. ఏది ఏమైనా ఎరుపెక్కిన ముఖం, వంకరతిరిగిన మూతి, బరువెక్కిన హృదయం... అన్నిటికీ విరుగుడు నవ్వే. హాస్య చిత్రాలు, నాటకాలు, రచనలు, కార్టూన్లు వగైరాల వల్ల గుండె బరువెక్కే ప్రమాదమే వుండదు.

నవ్వుతో జబ్బులకు చెక్‌

జబ్బులలో 70 శాతం ఏదో ఒక విధమైన ఒత్తిడికి సంబంధం వున్నవే. అధిక రక్తపోటు, గుండెజబ్బులు, డిప్రెషన్‌, ఇన్సోమియా, మైగ్రిన్‌, ఆతృత, అలర్జీ, పెప్టిక్‌ అల్సర్‌... వగైరాలు ఆ కోవకు చెందినవే. నవ్వుల మందు తీసుకుంటే ఆవి తగ్గుముఖం పట్టే అవకాశం వుంది. అయితే దీర్ఘకాలిక వ్యాధులు కేవలం నవ్వు మందుతోనే తగ్గుతాయని చెప్పలేం. పైగా ఒత్తిడికి గురవడం వల్ల అడ్రినాలిన్‌ ఎక్కువగా విడుదలౌతుంది. నవ్వితే అది బాగా తగ్గుతుంది. తమలో తాము ముడుచుకుపోయే వారితో పోలిస్తే తరచూ నవ్వేవారికి గుండెజబ్బు వచ్చే ప్రమాదం తక్కువ.

టెన్షన్‌ తగ్గించే సేఫ్టీ వాల్వులాంటి నవ్వు వల్ల ఒత్తిడికి కారణమైన హార్మోన్ల ఉత్పత్తి తగ్గి ఉపశమనం కలుగుతుంది. 10 నిమిషాలు నవ్వగలిగితే 10-20 మి.మీ రక్తపోటు తగ్గుతుంది. రోజువారీ నవ్వులు రోగనిరోధక వ్యవస్థను వృద్ధి చేస్తాయి. అందుకు అవసరమైన లింపాసైట్స్‌ ఉత్పత్తిని పెంచుతాయి. అలాగే ముక్కు, శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన పొరలలో నవ్వుల వల్ల మెరుగుదల వుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలో సహజరోగ నిరోధకాలైన హార్మోన్ల ఉత్పత్తి పెరిగి, ఆర్తరైటిస్‌(Arthritis), స్పాండులైటిస్‌, మైగ్రిన్‌ వంటి వ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్‌ పరిమాణం పెరుగుతాయి. కనుక ఆస్తమా రోగులకూ మేలు కలుగుతుంది.

జీవితంలో ఆశ, విశ్వాసం అవసరం. హాస్యం ఆ రెంటినీ ఇస్తుంది. సజీవమైన నవ్వులు తొణికిసలాడేవారే అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తులు. పసిపిల్లల బోసి నవ్వులు గుర్తు చేసుకుంటే మీ విచారం క్షణంలో మాయమౌతుంది. అందుకనే ఎవరైనా హాయిగా నవ్వుతుంటే చూసి విసుక్కోకుండా, ఎగతాళిగా నవ్వుకోకుండా... మీరూ ఆ నవ్వులలో పాలు పంచుకోండి మరి.మీ నవ్వే మీకు టానిక్‌.

సుక‌న్య స‌మృద్ధి ప‌థ‌కం మంచిదేనా?_sukanya samriddhi yojana


సుక‌న్య స‌మృద్ధి ప‌థ‌కం మంచిదేనా? sukanya samriddhi yojana sukanya smariddhi yojana Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI


సుక‌న్య స‌మృద్ధి ప‌థ‌కం మంచిదేనా?


బాలికలకు అభ్యున్నతిని అందించేందుకు 
                    ప్రారంభమైన పధకం సుకన్య స‌మృద్ధి


        కేంద్ర ప్ర‌భుత్వం బేటీ బ‌చావో బేటీ ప‌డావోలో భాగంగా సుక‌న్య స‌మృద్ధి ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప‌థ‌కం ముఖ్య ఉద్దేశం బాలిక‌ల చ‌దువు, వివాహ స‌మ‌యంలో ఆర్థిక కార‌ణాల‌తో ఎలాంటి ఇబ్బంది ప‌డ‌కుండా అవ‌స‌రానికి త‌గిన మొత్తం స‌మ‌కూర్చుకునే వీలు క‌ల్పించ‌డం.

ఖాతా విధివిధానాలు:
ఈ ప‌థ‌కం కింద బాలిక త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌కుడు ఎవ‌రైనా ఖాతా తెర‌వ‌వ‌చ్చు. బాలిక ప‌దేళ్ల వ‌య‌సు నుంచి ఖాతాను స్వ‌యంగా నిర్వ‌హించుకోవ‌చ్చు.
ఒక బాలికకు ఒక ఖాతాను మాత్రమే అనుమతిస్తారు.
తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు రెండు ఖాతాలు తెరిచేందుకు మాత్రమే వీలుంది. రెండోసారి పుట్టిన పిల్లలు కవలలైనా లేదా మొదటి సారి ముగ్గురు పిల్లలు జన్మించినా మూడోది తెరిచేందుకు అనుమతినిస్తారు. ఇందుకోసం వైద్య‌ప‌ర‌మైన ప‌త్రాలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.
దత్తత తీసుకున్న బాలిక పేరు పై కూడా ఈ ఖాతా తెరవ వచ్చు.

ఖాతా ప్రారంభించేందుకు
వ్య‌క్తిగ‌త గుర్తింపు ప‌త్రం, చిరునామా గుర్తింపు ప‌త్రాల‌తో పాటు జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.
ఖాతాను మొద‌టిసారి రూ.1000 డిపాజిట్‌తో తెర‌వాల్సి ఉంటుంది.
క‌నిష్ఠ గ‌రిష్ఠ పెట్టుబ‌డులు
ఏడాదికి క‌నీసం రూ.1000 డిపాజిట్ చేయాలి.
ఏడాదికి గ‌రిష్ఠంగా రూ.1.5లక్ష‌ల వ‌ర‌కూ డిపాజిట్ చేయ‌వచ్చు.
ఖాతా తెరిచిన‌ప్ప‌టి నుంచి ప్ర‌తి సంవ‌త్స‌రం క‌నీసం రూ.1000 జ‌మ‌చేయాలి.
ఏదైనా సంవ‌త్స‌రంలో క‌నీస డిపాజిట్ చేయ‌క‌పోతే రూ.50 అప‌రాధ రుసుం చెల్లించి ఖాతాను కొన‌సాగించ‌వ‌చ్చు.


డిపాజిట్ ఇలా చేయ‌వ‌చ్చు…
న‌గ‌దు లేదా చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) రూపంలో డ‌బ్బును డిపాజిట్ చేయ‌వ‌చ్చు.
డిపాజిట్‌పై అమ‌ల‌య్యే వ‌డ్డీ
ప్రస్తుత వార్షిక వ‌డ్డీ 8.1 శాతంగా నిర్ణయించారు.
ఈ ఖాతాల‌కు అమ‌ల‌య్యే వ‌డ్డీ కేంద్ర బ‌డ్జెట్‌లో ప్ర‌క‌టించే విధంగా ఉంటుంది.
పెట్టుబ‌డి కాల‌వ్య‌వ‌ధి
ఇది 21 సంవత్సరాల గరిష్ట కాల పరిమితి కలిగిన ఖాతా.
ఖాతా తెరిచిన సంవ‌త్స‌రం నుంచి 14 సంవ‌త్స‌రాల పాటు డిపాజిట్ చేయ‌వ‌చ్చు.
బాలిక‌కు 21 ఏళ్లు నిండే వ‌ర‌కూ ఖాతా కొన‌సాగుతుంది.
విత్‌డ్రా , ముంద‌స్తు ఖాతా ముగింపు:
బాలిక‌కు 18 ఏళ్లు నిండిన త‌ర్వాత మాత్ర‌మే ఒక్క‌సారి విద్య లేదా వివాహ అవ‌స‌రాల నిమిత్తం ఖాతాలోని సొమ్ములో 50శాతం మేర‌కు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.
21 ఏళ్లు వ‌చ్చాక ఖాతాను పూర్తిగా ముగించ‌వ‌చ్చు.
ల‌బ్ధిదారుకు అనుకోకుండా ఏదైనా జ‌రిగితే, మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం స‌మ‌ర్పించిన త‌ర్వాత సంర‌క్షుల‌కు ఖాతాలోని సొమ్మును చెల్లిస్తారు.
బ‌దిలీ:
దేశంలోని ఏదైనా పోస్టాఫీసు లేదా అనుమ‌తి పొందిన బ్యాంకు శాఖకు ఖాతాను బ‌దిలీ చేసుకోవ‌చ్చు.

పాస్‌పుస్త‌కం
ఖాతా ప్రారంభ స‌మ‌యంలోనే పాస్‌పుస్త‌కం అంద‌జేస్తారు. ఇందులో బాలిక‌ పుట్టిన తేదీ, ఖాతా ఆరంభ తేదీ, డిపాజిట్ సొమ్ము, ఖాతాదారు పేరు, చిరునామా మొద‌లైన వివ‌రాలు ఉంటాయి.
ఖాతా తెరిచే స‌మయానికి, డిపాజిట్ చేసేట‌ప్పుడు, డ‌బ్బు విత్ డ్రాయ‌ల్‌, ఖాతా ముగించేప్పుడు పాస్‌పుస్త‌కం ఉండాలి.

పుస్తకమేరా శాశ్వతం!_Books_Granthanidhi Mohanpublications Bhakti Pustakalu


పుస్తకమేరా శాశ్వతం! Books library book publishers uses of library library uses and importance importance of library in education bhakthi pustakalu bhakti pustakalu bhakthipustakalu bhaktipustakalu


పుస్తకమేరా శాశ్వతం!

ఎన్ని మాధ్యమాలు వచ్చినా, ఎంత అభివృద్ధి జరిగినా.. మనిషికి పుస్తకం ఇచ్చే జ్ఞానమే అంతిమం. అదే.. శాశ్వతం. చీకట్లో ఉన్న మనిషి మస్తిష్కంలో పుస్తకం వెలుగుపూలు పూయిస్తుంది. కానీ నేటి తరం ఆ పుస్తకాలకు ఇస్తున్న ప్రాధ్యానం ఎంత? సోషల్ మీడియా, టీవీ, సినిమా లాంటి వినోద మాధ్యమాలకు ఎందుకు అలవాటు పడిపోతున్నది. శాశ్వతంగా మనల్ని వెలుగుబాటలో నడిచేలా చేసే పుస్తకంతో ఎందుకు దోస్తీ కట్టడం లేదు? ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్ ఈ తరం మాధ్యమాలు. అవీ ఎంతో ఉపయోగపడుతున్నాయి. కానీ అవి శాశ్వతం కాదు. పుస్తకమే శాశ్వతం. పుస్తకం పంచే వెలుగే.. శాశ్వతం. రండి.. ఈ పుస్తక దినోత్సవం నుంచి పుస్తకాలతో దోస్తీ చేద్దాం. 

పుస్తకం.. చీకట్లో ఉన్న మనిషి మస్తిష్కంలో వెలుగుపూలు పూయిస్తుంది. కొత్త ప్రపంచానికి దారి చూపే దీపం పుస్తకం. నువ్వు చదివే పుస్తకాన్ని బట్టి నీ వ్యక్తిత్వమేంటో చెప్పొచ్చు అంటారు. నిజమే పుస్తకం మనుషుల వ్యక్తిత్తాలను, వ్యక్తుల మనస్తత్తాలను చెప్పకనే చెప్పేస్తుంది. మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అలాంటి పుస్తకం కోసం ఎంతమంది సమయం కేటాయిస్తున్నారు? ఎంతమంది రెగ్యులర్‌గా పుస్తకాలు చదువుతున్నారు? నేటి తరానికి మార్గదర్శకమవ్వాలని నాటి తరం ఎన్నో పుస్తకాలు చదివి, శోధించి, మధించి ఎన్నో పుస్తకాలు, విజ్ఞాన భాండాగారాలు సృష్టించారు. మరి నేటి తరం ఆ పుస్తకాలతో చెలిమి చేస్తున్నదా? పుస్తకం గొప్పతనం ఏంటి? ఈ నెల 23న ప్రపంచ పుస్తక దినోత్సవం. ఈ సందర్భంగానే ఈ వారం ముఖచిత్ర కథనం.
BOOK1

ఒక కథ..

పూర్వం ఒక మారుమూల పల్లెటూర్లో రాము, సోము అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. వారిద్దరూ చదువు సంధ్యలు మాని, అల్లరిచిల్లరగా తిరుగుతుండేవారు. వారిని చూసి తల్లిదండ్రులు నిత్యం బాధపడేవారు. వారిలో ఎప్పుడు మార్పు వస్తుందో అని ఆలోచించేవారు. అలా ఒకరోజు పొరుగూర్లో ఒక సాధువు వచ్చాడని, ఆయన ఎలాంటి వారినైనా మార్చేస్తాడని ఊర్లో మాట్లాడుకుంటుంటే విన్నాడు. తన ఇద్దరు కొడుకులను తీసుకొని ఆ స్వామీజీ దగ్గరికి వెళ్లాడు ఆ తండ్రి. తన సమస్య చెప్పుకున్నాడు. సాధువు రాము, సోము ఇద్దరినీ చూసి చెరొక పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తకం నిండా నేను మంచి బాలుడను అని ఒకే వాక్యం పేజీల కొద్ది రాసి ఉంది. ఆ పుస్తకాలు వారిద్దరికీ ఇస్తూ చూడండి బాబూ.. ఈ పుస్తకం ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూర్తిగా చదువాలి. క్రమం తప్పకూడదు అని చెప్పాడు. నాలుగు రోజులు చదివేసరికి రాముకు విసుగు పుట్టింది. అయినా.. ఈ పుస్తకంలో పెద్దగా చదువాల్సిన విషయం ఏముందీ? ఒకే వాక్యం తిప్పి తిప్పి రాశాడు. ఒకవేళ ఈ పుస్తకంలోంచి ఏదైనా ప్రశ్న అడిగినా సమాధానం ఒకటే నేను మంచి బాలుడను అని. అది నాకు గుర్తుంది. ఇక ఈ పుస్తకం చదువాల్సిన అవసరం లేదు అని పుస్తకం పక్కకు పడేసి ఎంచక్కా ఎప్పట్లాగే ఆటపాటల్లో మునిగిపోయాడు. సోము మాత్రం ప్రతిరోజూ సాధువు చెప్పినట్టు ఆ పుస్తకాన్ని చదువుతున్నాడు. ఒకరోజు చదువుతూ చదువుతూ మధ్యలో ఇలా ఆలోచించాడు ఈ పుస్తకంలో నేను మంచి బాలుడను అని రాసి ఉంది. అదే నేను రోజూ చదువుతున్నాను. కానీ నేను మా అమ్మానాన్న చెప్పినట్టు వినడం లేదు. బడికి వెళ్లడం లేదు. జులాయిగా తిరుగుతున్నాను. ఒకవేళ నేను ఈ పుస్తకంలో ఉన్న వాక్యాన్ని నిజం చేసి మంచి బాలుడిగా మారిపోతే నాకు ఈ పుస్తకం చదువాల్సిన అవసరం రాదు అనుకున్నాడు. అంతే మరుసటి రోజు నుంచి ఉదయాన్నే లేవడం, బడికి వెళ్లడం, సాయంత్రం ఇంటికి వచ్చాక చదువుకోవడం ఇలా తన దినచర్య మొత్తం మార్చేసుకున్నాడు. రాము వచ్చి ఆడుకుందాం రారా.. అంటూ పిలిచినా సోము వెళ్లేవాడు కాదు. కొన్నిరోజుల తర్వాత వారి తండ్రి మళ్లీ ఆ ఇద్దరినీ సాధువు దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పుడు సాధువు ఇద్దరి ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించాడు. సోముకు మరో పుస్తకం ఇచ్చాడు. రాముకు అదే పుస్తకం మళ్లీ ఇచ్చాడు. ఈ కథలో నీతి ఏంటంటే.. పుస్తకంలో ఏం రాసి ఉంది అనేది కాదు. మనం ఆ పుస్తకాన్ని చదివామా లేదా? చదివితే అందులో ఉన్న విషయాన్ని ఎంతవరకు ఆచరించాం అనేది ఈ కథ సారాంశం. ఒక పుస్తకం జీవితాన్ని, ఆలోచనా విధానాన్ని మార్చేస్తుందనడానికి ఇదే నిదర్శనం.
BOOK2

టైమ్ ఉండదు

పుస్తకాలు పెద్దగా చదువను. ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే టీవీ, ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్‌తో టైమ్‌పాస్ చేస్తా. ఒక పుస్తకం చదువడం మొదలుపెడితే దాన్ని పూర్తి చేస్తేనే అందులో ఏముందో తెలుస్తుంది. దానికి కొన్ని రోజులు పడుతుంది. అదే సోషల్ మీడియా, టీవీ అయితే టైమ్‌పాస్‌కి టైమ్‌పాస్, ప్రపంచంలో ఏం జరుగుతుందో, దేన్ని ఫాలో అవాలో తెలుస్తుంది. అందుకే పుస్తకాల జోలికి పెద్దగా వెళ్లను. పుస్తకం చదివే అంత టైమ్ ఉండదు కూడా.
- ఎ.నూతన, విద్యార్థిని, హిమాయత్‌నగర్

పుస్తకం తెరిస్తే...

శ్రీశైలం బాగా డబ్బున్న వ్యక్తి. పాలవ్యాపారంలో కలిసొచ్చి కోట్లు కూడబెట్టాడు. కష్టపడి పైకొచ్చాడు కాబట్టి, తన కొడుకు ఆరుష్ కూడా కష్టపడి పైకి రావాలని కోరుకుంటాడు. ఆరుష్ ఏడో తరగతి చదువుతున్నప్పటి నుంచి ప్రతీ పుట్టినరోజు నాడు కొడుకుకు ఒక పుస్తకం బహుమతిగా ఇచ్చేవాడు శ్రీశైలం. అలా ఆరుష్ ఇంటర్‌కి వచ్చాడు. ఆరుష్ తండ్రి దగ్గరికెళ్లి నాన్నా.. ఈ పుట్టినరోజుకు నాకు పుస్తకం వద్దు. బజాజ్ పల్సర్ బైక్ కొనివ్వు అని అడిగాడు. కొన్నిరోజులు గడిచాక మరొక బర్త్ డే వచ్చింది. ఆరోజు శ్రీశైలం ఉదయాన్నే లేచి పూజ చేసుకొని ఆరుష్ గదికి వెళ్లాడు. కొడుకును నిద్రలేపి ఎప్పటిలాగే మంచి పుస్తకాన్ని పుట్టినరోజు కానుకగా ఇచ్చాడు. ఈసారి కూడా పుస్తకమే గిఫ్టుగా ఇవ్వడంతో ఆరుష్‌కి కోపం వచ్చి ఆ పుస్తకం తండ్రి మీదకు విసిరేసి విసురుగా ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు. ఆరుష్‌కి ఉస్మానియా యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రకటించారు. ఆ కార్యక్రమానికి మిగిలిన వారంతా తల్లిదండ్రులతో వచ్చారు. ఆరుష్ మాత్రం ఒక్కడే వెళ్లాడు. డాక్టరేట్ తీసుకున్న మిగతా వారంతా తల్లిదండ్రులతో తమ సంతోషాన్ని పంచుకోవడం చూసి ఆరుష్ కూడా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామని బయల్దేరాడు. ఊళ్లోని ఇంటికి వెళ్లి చూస్తే తాళం ఉంది. పక్కింటి వాళ్లను అడిగాడు. మాకు తెలియదు అన్నారు. చుట్టుపక్కల వాళ్లందరినీ అడిగి చూశాడు. ఆరుష్ వాళ్ల ఇంటి వెనుకాల ఉండే మహిళ పదేళ్ల క్రితం వాళ్ల కొడుకు ఇంట్లోంచి వెళ్లిపోయినందుకు తట్టుకోలేక శ్రీశైలం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం తెలిసి ఆయన భార్య గుండె ఆగి చనిపోయింది అని చెప్పింది. ఏడ్చుకుంటూ ఆరుష్ ఆ ఇంటికెళ్లి తాళం పగులకొట్టి చూశాడు. ఇల్లంతా చెత్త, బూజుతో నిండిపోయి ఉంది. భయపడుతూనే పైన ఉండే తన గదికి వెళ్లాడు. తలుపు తెరిచి చూశాడు. పదేళ్ల క్రితం తండ్రి ఇస్తే కింద పడేసిన పుస్తకం అక్కడే ఉంది. ఏడ్చుకుంటూ వణుకుతున్న చేతులతో పుస్తకం తెరిచి చూశాడు. కొన్ని పేజీల తర్వాత ఆ బుక్‌లో బజాజ్ షోరూంలో పల్సర్ 220 బైక్ కొన్న లక్ష రూపాయల రశీదు ఉంది. తొందరపడి పుస్తకం తెరువనందుకు అప్పుడు బాధపడ్డాడు. తల్లిదండ్రులను కోల్పోయాడు. తండ్రి ఇచ్చిన బహుమతి అందుకోలేపోయాడు. చూశారుగా.. ఈ కథలో కేవలం పుస్తకం తెరువకపోవడం వల్లనే ఆరుష్ తిరిగి పొందలేనంతగా నష్టపోయాడు. అదే జీవితాంతం పుస్తకానికి దూరమైతే ఇంకా ఎంత కోల్పోవాల్సి వస్తుందో ఆలోచించండి.

మీకు తెలుసా!

ప్రపంచ ప్రఖ్యాత తత్తవేత్త అరిస్టాటిల్ పుస్తకాల పురుగు. ఆయనను అందరూ నడిచే విజ్ఞాన సర్వస్వంగా భావించేవారు. ఒకవైపు పుస్తకాలు చదువుతూ, నడుస్తూ శిష్యులకు పాఠాలు చెప్పేవాడట. అందుకే ఆయన ఏర్పాటు చేసిన విద్యాలయానికి పెరిపిటాటిక్ అకాడమీ అంటే నడిచే విద్యాలయం అని పేరొచ్చింది. పుస్తకాల మీదున్న ప్రేమతో ఆయన ప్రపంచం నలుమూలల నుంచి పుస్తకాలు తెప్పించేవాడు. ఆయన దగ్గర ఉన్న పుస్తకాలన్నీ గుట్టలుగుట్టలుగా పేరుకుపోయేవట. ఆ తర్వాత వాటిని వర్గీకరించి ఒక లైబ్రరీగా సెట్ చేశారట ఆయన శిష్యులు. ఆ తర్వాత అరిస్టాటిల్ తన పుస్తకాలన్నింటినీ తన ప్రియ శిష్యుడు తియోప్రాస్ట్రస్‌కి వారసత్వంగా ఇచ్చేశాడు. తియోప్రాస్ట్రస్ అరిస్టాటిల్ ద్వారా సంక్రమించిన పుస్తకాలతో పాటు తాను సంపాదించుకున్న పుస్తకాలన్నింటినీ కలిపి తన శిష్యుడు నెలియస్‌కి ఇచ్చేశాడు. ఆ తర్వాత ఏథెన్సులోని రాజకీయ పరిస్థితులకనుగుణంగా నెలియస్ ఆ పుస్తకాలన్నింటినీ తీసుకొని ఏథెన్స్ పట్టణం వదిలి స్కెప్సిస్‌కి మకాం మార్చాడు. అయితే దురదృష్టవశాత్తు నెలియస్ వారసులంతా నిరక్షరాస్యులు. వారికి పుస్తకాల విలువ తెలియదు. ఫలితంగా పుస్తకాలు, లైబ్రరీ నిర్లక్ష్యానికి గురైనాయి. నెలియస్ శిష్యులు అట్టాలిడ్ రాజులు అలెగ్జాండ్రియా లైబ్రరీకి పోటీగా పెరగామమ్‌లో తాము నెలకొల్పిన లైబ్రరీ కోసం తమ దగ్గరున్న పుస్తకాలన్నీ స్వాధీనం చేసుకుంటారని భయపడి ఆ పుస్తకాలను ఒక నేలమాలిగలో దాచారు. చాలారోజుల తర్వాత అపెల్లికాన్ అనే లైబ్రేరియన్ ఎంతో డబ్బు వెచ్చించి నెలియస్ వారసుల నుంచి అరిస్టాటిల్ పుస్తకాలన్నింటినీ కొన్నాడు. అప్పటికే అందులో చాలా పుస్తకాలు జీర్ణావస్థలో ఉన్నాయి. వాటికి ఆయన నకళ్లు రాయించాడు. ఆ తర్వాత మిగతా పుస్తకాలన్నీ స్కెప్సిస్ నుంచి రోమ్ నగరానికి చేరాయి. అదీ పుస్తకానికి ఉన్న విలువ. ఒక పుస్తకం విలువ తెలియాలంటే ఆ పుస్తకం చదివైనా ఉండాలి. లేదంటే.. ఒక పుస్తకం చదివి తన జీవితాన్నే మార్చుకున్న వ్యక్తిని కలిసైనా ఉండాలి.

మనల్ని గుచ్చి, గాయపరిచి, ఇబ్బందిపెట్టే రచనలు, పుస్తకాలే మనం చదువాలి. మనం చదువుతున్న పుస్తకం మన తలపై మొట్టి మేల్కొల్పాలి. మనల్ని ప్రభావితం చేయాలి. పుస్తకం మనలో గడ్డకట్టిన సముద్రాల్ని గొడ్డలిలాగ పగులకొట్టాలి అన్నాడు జర్మన్ రచయిత ఫ్రాంజ్ కాఫ్కా. నిజమే అలాంటి పుస్తకాలు చదివినప్పుడే మనలో ఒక మార్పు మొదలవుతుంది. ఒక మధనం పురుడుపోసుకుంటుంది. కానీ నేటి తరం ఆ పని చేస్తున్నదా? పుస్తకాలంటే కేవలం స్కూల్లో, కాలేజీలో పాఠాలు నేర్చుకునేవి గానో, లేదంటే అవి చదివితే పరీక్షల్లో మార్కులు తెచ్చే సాధనాలుగానో భావిస్తున్నారు. సమాజాన్ని, జీవితాన్ని, సాహిత్యాన్ని, కొత్త ఆలోచనా విధానాన్ని నూరిపోసే పుస్తకాలు కదా నేటి యువతరం చదువాల్సింది. పుస్తకం కన్నతల్లి పాత్ర పోషిస్తుంది అంటాడు మాక్సిం గోర్కీ. అవును.. ఏది మంచో, ఏది చెడో వేలు పట్టి నేర్పిస్తుంది అమ్మ. పుస్తకం కూడా అలాంటిదే.. కాకపోతే వేలు పెట్టి మనం చదువుకోవాలి. అక్కడ ఉన్న విషయమంతా మెదడులో తిష్ట వేసుకొని కూర్చొని ఏం చేయాలో, ఏం చేయొద్దో విచక్షణ నేర్పిస్తుంది. కన్నతల్లితో మాట్లాడే సమయం కూడా కేటాయించలేని ఈ కాలం యువతరం పుస్తకాలకు సమయం కేటాయించగలదా? దీనికి కారణాలు కూడా లేకపోలేదు. మారుతున్న అలవాట్లు, వినోద మాధ్యమాలు, సోషల్ మీడియా ప్రభావం నేటి తరాన్ని పుస్తకాలకు దూరం చేస్తున్నాయి. యువతరం పుస్తకంతో దోస్తీ చేయాల్సిన అవసరం ఉంది.
BOOK3

కాలగమనానికి పుస్తకాలే పునాది. నిన్నటి చరిత్రను, నేటి వర్తమానాన్ని రేపటి తరానికి అందించే మాధ్యమమే పుస్తకం. అలాంటి పుస్తకం పట్ల అందరికీ అభిమానం, ఆసక్తి మాత్రమే ఉంటే సరిపోదు. ప్రేమ కూడా ఉండాలి. పిల్లల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తి కలుగాలంటే ముందుగా బాధ్యత తీసుకోవాల్సింది తల్లిదండ్రులే. లక్ష్య నిర్దేశానికి, జీవన మనుగడకు, మానసిక ఉల్లాసానికి ప్రేరణగా నిలిచేవి పుస్తకాలే. సోషల్ మీడియా, ఓపికలేని తత్తం, స్పీడు యుగానికి అలవాటు పడడం, తక్కువ సమయంలో ఎక్కువ సంతోషాన్ని ఆస్వాదించే తత్తం పెరగడం వల్ల నేటి యువతలో పుస్తక పఠనం మీద ఆసక్తి తగ్గిపోతున్నది. ఇది వారి మానసిక ఎదుగుదలకు ప్రమాద సూచిక. ఏది మంచో, ఏది చెడో స్వయంగా తెలుసుకునే శక్తి కేవలం పుస్తక పఠనం వల్ల మాత్రమే అలవడుతుంది. తల్లిదండ్రులు ఒక దశలో, గురువులు ఒక దశలో, స్నేహితులు, తోటివారు ఒక దశలో తోడుండినా... ఎల్లప్పుడూ తోడుండేది కేవలం పుస్తక పఠనం వల్ల వచ్చిన విజ్ఞానమే. మానవ విలువలు పెంపొందించడానికి పుస్తకాలు ప్రేరణ కలిగిస్తాయి. వేడుకలు, బహుమతి ప్రధానోత్సవాలు, పుట్టినరోజు, పెళ్లిరోజు లాంటి ప్రత్యేక సందర్భాల్లో బహుమతిగా మంచి పుస్తకం ఇచ్చే సంప్రదాయానికి ఇప్పటికే తెరలేసింది. కాకపోతే ఆ పుస్తకాలను అటకెక్కించకుండా అందులోని సమాచారాన్ని, విషయాన్ని బుర్రలోకెక్కిస్తే మంచిది. స్నేహితులు లేకపోయినా పర్వాలేదు. కానీ పుస్తకం చదివే అలవాటు లేకపోతే ఆ వ్యక్తికి, సమాజానికి రెండింటికీ చేటే అంటారు పెద్దలు. యూరప్, అమెరికా, సింగపూర్, మలేషియా లాంటి దేశాల్లో ప్రతీ ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్, ప్లాస్మా టీవీ, వర్చువల్ రియాలిటీ గేమ్‌లతో పాటు గదిలో ఓ అల్మారా నిండా పుస్తకాలుంటాయి. రోజులో అంతో ఇంతో పుస్తక పఠనానికి కేటాయిస్తారు వారు. మన దేశంలో కూడా ప్రతీ ఇంట్లో ఎన్నో కొన్ని పుస్తకాలున్నప్పటికీ చదివే ఆసక్తి వేగంగా తగ్గుతున్నది.

చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. మంచి పుస్తకం కొనుక్కో అన్నారు పెద్దలు. ఎందుకంటే నిజంగా జ్ఞానవంతుడైన వాడు మీ చొక్కాను చూడడు. ఆ వ్యక్తిలోని జ్ఞానాన్ని గమనిస్తాడు. మాటను, రాతను ఒక ఇరుసులో కలుపుకొని ముందుకుసాగే జోడెడ్ల బండి భాష. ఆ భాషను తన కడుపులో దాచుకొని ప్రపంచానికి పంచేదే పుస్తకం. అక్షరం మనిషిని అద్భుతమైన శ్రవణ ప్రపంచం నుంచి తటస్థమైన దృశ్యంలోకి బదిలీ చేస్తుంది. అందుకే ఒక సరికొత్త లోకంలో విహరించాలన్నా, విజ్ఞానపు రెక్కలు కట్టుకొని అనంత లోకాల్లోకి ఎగిరి పోవాలన్నా పుస్తక పఠనాన్ని మించిన మార్గం లేదు.

గైడెన్స్ కావాలి..

మా దగ్గరికి ఎక్కువగా నలభై ఏళ్ల వయసు వాళ్లే వస్తుంటారు. 25 నుంచి 35 వయసు పాఠకులు కూడా వస్తారు. కానీ చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. మా దగ్గర అన్ని వయసుల వారికి కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. నిజానికి యువతను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు పుస్తకాలు అప్‌డేట్ చేస్తుంటాం. కానీ వారు ఎక్కువగా పోటీ పరీక్షల కోసం మాత్రమే పుస్తకాలు కొంటున్నారు. చాలా తక్కువమంది నవలలు, సాహిత్యం పుస్తకాలు కొంటున్నారు. అది వాళ్ల తప్పు కాదు. ఏ పుస్తకాలు చదువాలో, అసలు పుస్తకాలు ఎందుకు చదువాలో వారికి సరైన గైడెన్స్ లేదు. టెక్నాలజీ డెవలప్‌మెంట్ కూడా పుస్తక పఠనం పట్ల ఆసక్తి తగ్గడానికి ఒక ప్రధాన కారణం. తక్కువ సమయంలో ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ దొరికే మాధ్యమాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు ఇప్పటి తరం. అది పుస్తకంలో దొరకదు. దీనికి తోడు పని ఒత్తిడి, ఖాళీ సమయం దొరకకపోవడం, పోటీ జీవితాలు, లైబ్రరీలు కావల్సినంత లేకపోవడం, యువతను ఆకట్టుకునే పుస్తకాలు అన్నిచోట్ల అందుబాటులో లేకపోవడం పుస్తక పఠనం పట్ల ఆసక్తి తగ్గడానికి కారణాలుగా చెప్పవచ్చు. పుస్తకం వల్ల వచ్చే జ్ఞానం తప్పితే, మిగతావన్నీ తాత్కాలికమే అన్న విషయం గుర్తుపెట్టుకుంటే మళ్లీ కచ్చితంగా అందరూ పుస్తకాలు చదువుతారు.
-సాంబశివరావు, నవోదయ బుక్‌హౌజ్ యజమాని, కాచిగూడ

నిబంధన విధించాలి!

నేను చాలా పుస్తక ప్రదర్శనల్లో గమనించాను. వస్తే చాలా పెద్దవయసు వారు, అంటే.. నలభై, యాభై పైబడిన వయసు వారు, లేదంటే బొమ్మల పుస్తకాలు కొనుక్కోవడానికి తొమ్మిది, పదేళ్ల పిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు. సరిగ్గా పాతిక సంవత్సరాలున్న వాళ్లెక్కడైనా కనిపిస్తారా అంటే చుక్కల్లో చంద్రుడిగా ఎక్కడో ఒకరు కనిపిస్తున్నారు. దీనికి కారణం నేటి యువతంతా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాకు అడిక్ట్ అయింది. స్పీడు కోరుకుంటున్నారు. గంటలు గంటలు చదివేదంతా క్షణాల్లో యూట్యూబ్‌లో చూసేద్దామన్న ఆలోచన పెరిగిపోయింది. దీనికి కారణం టెక్నాలజీ అభివృద్ధి చెందడం కూడా. ఒకప్పుడు రేడియోలో ప్రతిరోజూ పుస్తక పఠనం కార్యక్రమం ఉండేది. కొంతకాలానికి అది తీసేసి పుస్తక పరిచయం అనే కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు అసలు పుస్తకం ఊసే లేదు. ఇదిలాగే కొనసాగితే కొంతకాలం తర్వాత పుస్తకమంటే ఏంటి? అనే తరం మన కళ్ల ముందు తిరుగుతుంది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ప్రాథమిక స్థాయి నుంచే పుస్తక పఠనం నిబంధనగా, విధిగా పెట్టాలి. మా కాలంలో అలా ఉండేది కాబట్టే.. ఎన్నో పుస్తకాలు చదువగలిగాం. నేటి యువతకు ఫలానా కవి, రచయిత రాసిన పుస్తకం చదవండయా అని చెబితే.. ఓ నాలుగైదు పేజీలు చదువుతారు. ఆ తర్వాత బద్దకిస్తారు. అదే చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం తప్పనిసరి చేస్తే చదువుతూ ఎదుగుతారు. ఎదుగుతూ చదువుతారు.
-తనికెళ్ల భరణి, నటుడు, రచయిత, దర్శకుడు
tanikella-bharani

-గొప్ప పుస్తకాలలో గొప్ప వ్యక్తులు మనతో మాట్లాడతారు. అత్యంత విలువైన వారి ఆలోచనలను అందిస్తారు. వారి ఆత్మలను మనలో ప్రవేశపెడతారు.

-పుస్తకమనేది నువ్వు నిజం చేసుకోవాలనుకున్న ఒక కల. దాన్నెప్పుడూ నువ్వు చేతిలోనే పట్టుకుంటావు.

-పుస్తకాలను, స్నేహితులను చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎంచుకోవాలి. వాటి ప్రభావం జీవితమంతా ప్రతిబింబిస్తుంది.

-మంచి పుస్తకం మన దగ్గరుంటే మనకు మంచి మిత్రులు వెంట లేని లోటు కనిపించదు.

-డిజిటలైజేషన్‌లో భాగంగా పుస్తకాలు, గ్రంథాలను పీడీఎఫ్ రూపంలో కన్వర్ట్ చేస్తున్నారు.

-తెలుగు భాషలోనే 23, 257 పుస్తకాలు డిజిటలైజ్ చేయబడ్డాయి. ఈ పుస్తకాలు పీడీఎఫ్ రూపంలో www.dli.ernet.in అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో
ఉన్నాయి.

-ప్రపంచవ్యాప్తంగా దాదాపు వందకోట్ల మంది పుస్తకం ముట్టుకోవడానికి కూడా ఆసక్తి చూపట్లేదట.

-ప్రతీ ఏడాది ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని ఏదో ఒక నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటిస్తుంటారు.

-2017లో రిపబ్లిక్ ఆఫ్ గినీలోని కొనాక్రీ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించారు.

-ఈ ఏడాదికి గ్రీస్‌లోని ఏథెన్స్ నగరాన్ని ఎంపిక చేశారు.

-ప్రపంచంలో ఎక్కువగా పుస్తకాలు చదివేవారు భారతీయులే.

-భారతీయులు వారానికి సగటున 10.2 గంటల పాటు పుస్తకపఠనం చేస్తున్నారు.

-మారుతున్న క్రమంలో పుస్తక పఠనంపై మోజు తగ్గినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పుస్తక పఠనంలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు.

-మొట్టమొదటి పుస్తకం 8వ శతాబ్దంలో ప్రింట్ చేశారు. ఈ పుస్తకానికి ఉడ్‌బ్లాక్స్ వాడారు.

-ఆ తర్వాత రెండో పుస్తకం 14వ శతాబ్దంలో చైనా, కొరియా పుస్తకాలు ప్రింట్ చేయడం ప్రారంభించాయి.

-దీని బరువు 1500 కేజీలు. ఈ పుస్తకంలో 429 పేజీలున్నాయి.

-ప్రపంచంలో అతి చిన్న పుస్తకం కూడా ఉంది. ఇందులో కేవలం 30 పేజీలే ఉంటాయి.ఈ పుస్తకం చదువాలంటే మైక్రోస్కోప్ ఉండాల్సిందే.

-ఎంతటి క్లిష్టమైన సమస్యలకైన సులభంగా పరిష్కారాలు సూచించగలరు.

-పుస్తకం చదివితే.. పుస్తక పఠనం వల్ల చాలా ఉపయోగాలుంటాయి. టీనేజ్‌లో గనుక పుస్తకం చదువడం అలవాటైతే అది జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తుంది.

-ఏ విషయం గురించి ఎంత మాట్లాడాలన్న అవగాహన, విషయ పరిజ్ఙానం అభివృద్ధి చెందుతుంది.

-సామాజిక అంశాలపై అవగాహన పెరుగుతుంది. సామాజిక స్పృహ పెరిగి బాధ్యత గల పౌరులుగా ఎదుగుతాం.

-పుస్తకపఠనం మనిషికి శ్వాసక్రియలాంటిది. పుస్తకం వల్ల ఆరోగ్యకర ప్రయోజనాలే తప్ప నష్టాలేవీ ఉండవు.

-వారి మాటల్లో ఎదుటివారిని కట్టి పడేసే పదజాలం, నైపుణ్యం పెరుగుతుంది.

-పుస్తకం చదువడం అనేది ఆహ్లాదకరంగా, మనసుకు నచ్చిన పనిగా భావించే వారి ఆలోచనలు మిగతా వారి ఆలోచనల కంటే భిన్నంగా ఉంటాయి.

ఆధునిక కొలువులు డిజిటల్‌ పంచభూతాలు!_digitalisation employment


ఆధునిక కొలువులు డిజిటల్‌ పంచభూతాలు! digitalisation employment employment in now a days now a days employment employment in india robotics in industries digitization in india bhakthi pustakalu bhakti pustakalu bhakthipustakalu bhaktipustakalu


ఆధునిక కొలువులు 
డిజిటల్‌ పంచభూతాలు!

ఈ రోజు ఒక కోర్సు చేస్తే.. మరునాటికి అది ఔట్‌డేట్‌ అయిపోతుంటే ఏంచేయాలి? ఆటోమేషన్‌తో ఉద్యోగాలన్నీ రోబోలు కొట్టేస్తే కోర్సులు చేసి ఉపయోగమేంటి? ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌తో కొలువులకు కోతపడితే పూటగడిచేదెలా? పెరుగుతున్న టెక్నాలజీతో విద్యార్థులు, తల్లిదండ్రులు, యువతలో ఇదే ఆందోళన. అల్లమురబ్బా నుంచి అంతరిక్షం దాకా అన్నీ డిజిటల్‌ అవుతున్నాయి. ఈ కాలంలో ఉద్యోగాలు సంపాదించాలంటే అనవసర భయాలు వదిలిపెట్టి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావాలంటున్నారు... వంద బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ సాధించిన కంపెనీగా రికార్డు సృష్టించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) టెక్నాలజీ బిజినెస్‌ యూనిట్‌ గ్లోబల్‌ హెడ్‌ వి.రాజన్న!



ప్రస్తుత ప్రపంచాన్ని డిజిటలైజేషన్‌ ఊపేస్తోంది. అన్నీ డిజిటల్‌ ప్రభావానికి గురవుతున్నాయి. ఎవరి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రతి రంగంపైనా డిజిటల్‌ ముద్ర పడుతోంది. ఈ టెక్నాలజీలు ప్రధానంగా అయిదు రకాలు. ప్రకృతిలో భాగమైన పంచభూతాల్లాగా... డిజిటల్‌ ప్రపంచాన్ని ఈ సాంకేతిక పంచభూతాలే నడిపిస్తున్నాయి. అవే.. క్లౌడ్‌, అనలిటిక్స్‌, సోషల్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ), ఆటోమేషన్‌!

వినియోగదారులకు వ్యక్తిగతంగా మెరుగైన సేవలందించేందుకు ప్రతి కంపెనీ సాంకేతికతను సంతరించుకుంటోంది. ఈ మార్పులన్నీ అభ్యర్థులకు ఉద్యోగావ కాశ మార్గాలే. కస్టమర్ల అభిరుచుల ప్రకారం సేవలందించటం ఇప్పుడు కీలకమవుతోంది.
* ఉదాహరణకు... పదేపదే విమాన ప్రయాణాలు చేసే వినియోగదారుడి వివరాల్ని ఎయిర్‌లైన్స్‌ ఇప్పుడు మళ్లీ మళ్లీ అడగదు. వారి ప్రాధాన్యాలు, భోజన అలవాట్ల ప్రకారం ఏర్పాట్లన్నీ చేసేస్తుంది.
* ఎవరైనా నిరుద్యోగి ఉద్యోగ దరఖాస్తుకు ప్రతిసారీ వివరాలను నింపాల్సిన పని లేదు. ఒకసారి నింపితే చాలు... తర్వాత ఆటోమేటిగ్గా అవే వచ్చేస్తాయి.
* అలాగే... షాపింగ్‌కు వెళ్ళారు.. అయిదారు డ్రెస్‌లు నచ్చాయి. అవి నప్పుతాయో లేదో అదేపనిగా మార్చి చూసుకోనక్కర్లేదు. ఒక ప్రత్యేక కెమెరా ముందు నిలబడితే మీరెంచుకున్న డ్రెస్‌ వేసుకుంటే మీరెలా ఉంటారో చూపించేస్తుంది.
ఇవన్నీ ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ టెక్నాలజీ మాయలే. ఈ సాంకేతికత సౌకర్యాలతోపాటు సేవలను వేగంగా కూడా అందిస్తోంది.

చికిత్సకు ముందే నివారణ


కారుకు సమస్య వస్తే మెకానిక్‌ దగ్గరకు వెళ్లే కాలం చెల్లబోతోంది. కానీ ఇక ముందు సమస్య రాకముందే నివారణ జరుగుతుంది. ఇప్పుడు వస్తున్న కొత్త సాఫ్ట్‌వేర్‌ కార్లకు రాబోయే సమస్యల గురించి ముందే హెచ్చరిస్తుంది. ఏ పార్ట్‌ ఎప్పుడు పాడయ్యే అవకాశం ఉందో ఈ సాఫ్ట్‌వేర్‌ అంచనావేసి సమాచారం అందిస్తుంది. అదేవిధంగా... మన ఆరోగ్యం గురించి కూడా!

సింగపూర్‌లో వృద్ధుల గృహాల కోసం ఓ సాఫ్ట్‌వేర్‌ మెడిసిన్‌ కిట్‌ను తయారు చేశారు. ఒంటరిగా ఉండే వృద్ధులు సమయానికి మందులు వేసుకోకపోతే... వెంటనే ఆ కిట్‌ దగ్గర్లోని నర్సింగ్‌ స్టేషన్‌కు సెన్సర్ల ద్వారా సమాచారం పంపుతుంది. అలాగే శరీరానికే అమర్చుకునే డివైజ్‌లు సిద్ధమవుతున్నాయి. హెల్త్‌కేర్‌లో ఆధునిక పద్ధతుల వల్ల, డిజిటలైజేషన్‌ వల్ల ఇలాంటి నివారణ చర్యలు సాధ్యమవుతున్నాయి. భారీగా ఉద్యోగాలకు అవకాశమున్న రంగం
హెల్త్‌కేర్‌!

డాటా మొత్తం క్లౌడ్‌లో ఉంటోంది. దీని ఆధారంగా నడుస్తుంది అనలిటిక్స్‌. డాటా రక్షణే కాకుండా... ప్రతి సంస్థా తమకు, తమ డాటాకు సైబర్‌ సెక్యూరిటీ కోరుకుంటోంది.రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ (ఆర్పీఏ)కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ రోబోలు గత అనుభవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇదంతా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ప్రభావం! ఐఓటీ తదితరాలన్నీ వీటిపై ఆధారపడినవే.

ఈ సాంకేతిక పంచభూతాలే అన్నింటికీ మూలాధారం. స్మార్ట్‌ సిటీస్‌, తర్వాతి తరం నెట్‌వర్క్‌లు... 5 జీలు... ఇవన్నీ ఈ ఆధునిక టెక్నాలజీల ఆధారంగా నడుస్తున్నవే. ఏఐని చూసి భయపడాల్సిన పని లేదు. ఆటోమేషన్‌ వల్ల కొన్ని ఉద్యోగాలు పోయినా.. అంతకంటే ఎక్కువగా కొత్తవి పుట్టుకొస్తాయి. నిజానికి ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ కొత్తేమీ కాదు. ఇది గత 20 ఏళ్ళుగా ఉంది. క్లౌడ్‌ కూడా ఉంది. మనుషులకు ఇవేవీ ప్రత్యామ్నాయం కాదు.


అప్‌డేట్‌ అవ్వాల్సిందే!
అలాగని కొత్త టెక్నాలజీ కొలువులు ఎప్పటికీ ఉంటాయనుకోవటానికి లేదు! డిజిటల్‌ రంగంలో ఏదీ అలాగే కొనసాగదు. అన్నీ తర్వాతి తరం టెక్నాలజీలే! పాదరసంలా జారిపోయేవే! ఎప్పటికప్పుడు మారిపోయేవే! ప్రతిదానికీ తరగతులకు వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో ఉండి కూడా తెలుసుకోవచ్చు. మొబైల్‌ ద్వారా కూడా నైపుణ్యాలు పెంచుకోవచ్చు. టీసీఎస్‌లో ‘ఎనీవేర్‌ ఎనీ టైమ్‌’ అంటూ... నేర్చుకునే పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ఎనిమిది కాలేజీల్లో ప్రయోగాత్మకంగా ఈ కొత్త కోర్సులను నేర్పుతున్నారు. త్వరలోనే దీన్ని మరిన్ని కాలేజీలకు దేశవ్యాప్తంగా విస్తరించబోతున్నారు. ఓపెన్‌ సోర్స్‌లో, మూక్స్‌లో అనేక శిక్షణ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఆదిలాబాద్‌లో, ఆముదాలవలసలో ఉండీ నేర్చుకోవచ్చు. కేవలం కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులే కాదు... మెకానికల్‌, సివిల్‌... ఇలా వేరే బ్రాంచీల్లోని విద్యార్థులూ వీటిని నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలి కూడా! ఏ బ్రాంచీ ఒక్కటే పనిచేయలేదు. అందుకే మిగిలినవాటి ఆధునికత అన్నింటిపైనా ప్రభావం చూపుతోంది.

5జీ రానుంది. అది మరిన్ని మార్పుల్ని తీసుకురాబోతోంది. కాబట్టి... నేర్చుకోవటం ముఖ్యం... వేగంగా అప్‌డేట్‌ అవటం అంతకంటే అవసరం! ఇంతగా నేర్చుకునే అవకాశాలు ఇంతకుముందెన్నడూ లేవు. డిజిటల్‌ ప్రపంచంలో అవకాశాలు లేవనే ప్రశ్నే లేదు. ఎక్కడి నుంచైనా ఎవరైనా ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలనే తపనుండాలంతే!
ఏడు సూత్రాలు
కొత్త కోర్సులను నేర్చుకోవటంతో పాటు... డిజిటల్‌ యుగంలో కొలువులు కొట్టాలంటే ఈ కింది అంశాలను తెలుసుకోవాలి.
1. క్రిటికల్‌ థింకింగ్‌... సమస్య సాధన
ప్రతి కంపెనీ పోటీ ప్రపంచంలో తనదైన ముద్ర వేయటానికి తమ ఉత్పత్తులను, సేవలను నిరంతరం మెరుగుపర్చుకోవాలని చూస్తుంది. ఇందుకోసం టెక్నాలజీ, డిజిటలైజేషన్‌ చాలా కీలకం. వీటిని వినియోగించి కొత్త పద్ధతులను కనుక్కోవాలంటే కొత్త సామర్థ్యం అవసరం. అందుకే అభ్యర్థులు అలాంటి నైపుణ్యాలను పెంచుకోవాలి.
2. వేరే వ్యవస్థలతో కలివిడిగా!
ఏ ఒక్క కంపెనీ తమంతట తామే అన్నీ చేయడం కష్టం! మరొకరి సాయం తప్పనిసరి. ఈ లక్షణమే అంకుర పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. అంటే... ఇతరులతో... వేరే బృందాలతో, వ్యవస్థలతో కలసి పనిచేస్తూ, ముందుకుసాగే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు చాలా అవసరం. ఎవరి పని వాళ్లు చేసుకుంటామంటే కుదరదు.
3. పాత్రలో నీటిలా....
21వ శతాబ్దంలో నిరక్షరాస్యులెవరంటే...నిరంతర అధ్యయనం, నిరంతర నైపుణ్యాల అభ్యసనం నిలిపేసినవారే అన్నారో ప్రముఖుడు. టెక్నాలజీ రంగంలో నిరంతర అధ్యయనం, అభ్యసనం, నైపుణ్యాల సాధన అత్యంత కీలకం. ఈరోజున్నది రేపు ఉండకపోవచ్చు ఈ రంగంలో! సమస్యల సులభతర పరిష్కారానికి కొత్త కోర్సులు, నైపుణ్యాలు ఎప్పుడూ వస్త్తూనే ఉంటాయి. అలాగని చాలామంది ఇదో పెద్ద సమస్య అనుకుంటారు. కానీ కానేకాదు. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు. ఓపెన్‌ సోర్స్‌లో అన్నీ అందరికీ అందుబాటులో ఉంటాయి. అవకాశాలు మాకు లేవనే ఫిర్యాదుకు తావే లేదు. పాత్రలో నీళ్లలా ఒదిగిపోవాలంతే!
4. రిస్క్‌కు సిద్ధమా?
చొరవ తీసుకొని... కొత్తదనానికి ప్రయత్నించటం! కేవలం ప్రశ్నలు-సమాధానాలే కాదు... ప్రయోగాలు చేయటం, కొత్త పద్ధతుల్ని ఆలోచించటం... రిస్క్‌ తీసుకోవటం నేటి తరానికి చాలా అవసరం. విఫలమైనా ఫర్వాలేదు. కొత్త ప్రయోగం చేయాలన్న తపన, చొరవ ఉండాలి.
5. మనసులో ఉన్నదీ...
బుర్రలో మనకున్న ఆలోచనలెంత బలంగా ఉన్నా... వాటిని నోటితోగానీ, పేపర్‌పైగానీ సరిగ్గా వ్యక్తీకరించలేకపోతే ఉపయోగం లేదు. కాబట్టి... సరైన కమ్యూనికేషన్‌ (రాత, మాట) నైపుణ్యాలను అలవర్చుకోవాలి. ఆత్మన్యూనత అవసరం లేదు. తెలుగు మాధ్యమంతో వచ్చి సాధన ద్వారా ఉన్నతంగా ఎదిగినవారు ఎంతోమంది ఉన్నారు.
6. ఎలా చూస్తున్నాం...
డిజిటల్‌ ప్రపంచంలో అనుక్షణం బోలెడంత డాటా సిద్ధమవుతోంది. అందుబాటులో ఉన్న డాటాను ఎలా వినియోగిస్తామనేది చాలా ముఖ్యం! అంకెలు, సమాచారం వెనక దాగున్న తీరుల్ని, పద్ధతుల్ని చెప్పగలగాలి. అందుకే ఏం చూస్తున్నామనేది కాదు... ఎలా చూస్తున్నామనేది ముఖ్యం. డాటా విశ్లేషణ ఆధారంగా కంపెనీలు తమ వ్యూహాలను రచించుకుంటాయి. కాబట్టి కుప్పలు తెప్పలుగా వచ్చిపడే డాటాను సరిగ్గా విశ్లేషించే పరిజ్ఞానం కొలువుల్ని ఎదురొచ్చి అందిస్తుంది.
7. బాహుబలిలా....
కడుపులో చల్ల కదలకుండా... ఉన్నదాంతో సంతృప్తి పడదామంటే ఇప్పటి ప్రపంచంలో కుదరదు. క్రిటికల్‌ థింకింగ్‌ నైపుణ్యానికి... ఉత్సుకత, ఊహాశక్తులు... చోదకాలు. చిన్నతనం నుంచి  ప్రతి ఒక్కరిలో ఉండే ప్రశ్నించే తత్వాన్ని నిలబెట్టుకోవాలి. అదే ఈ ప్రపంచంలో నిలబెడుతుంది. ‘బాహుబలి’ సినిమాలోని యుద్ధంలో హీరో ప్రభాస్‌ అప్పటికప్పుడు తన వ్యూహాల్ని మార్చి...ఎత్తుగడలు వేస్తాడు. అలాంటి ఉత్సాహం, ఇమాజినేషనే ఇప్పటితరానికి కావల్సింది!
పైథాన్‌, అనకొండ పరిచయం ఉన్నాయా?
లర్న్‌, అన్‌లర్న్‌, రీ లర్న్‌.... నేర్చుకోవటం... వదిలిపెట్టడం... మళ్ళీ కొత్తది నేర్చుకోవటం... ఇదో నిరంతర ప్రక్రియగా సాగాల్సిందే! ఎవరైతే ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారో... వారికి తిరుగులేదు. పైథాన్‌, అనకొండ, పపెట్‌, రాస్‌బెర్రీ, పై, చెఫ్‌, చాకొలెట్‌, ఎగ్‌ప్లాంట్‌... ఇలా కొత్తకొత్త టెక్నాలజీలెన్నో వస్తున్నాయి. వాటన్నింటినీ తెలుసుకోవాలి. రోజుకో కొత్త లాంగ్వేజీ పుట్టుకొస్తోంది. నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావాలి.

ఎండల్లో కూల్‌ కూల్‌..!_Hot Summer Cool Fashion



ఎండల్లో కూల్‌ కూల్‌..! Hot Summer Cool Fashion Latest Sunglasses Sunglasses Latest Trends Trends in Sunglasses Eendu Sunday Magazine Eenadu Sunday Paper Eenadu Sunday Magazine Cover Story Sunday Magazine Eenadu Eevaram Cover Story Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu


ఎండల్లో కూల్‌ కూల్‌..!

అవి... కొందరికి ఫ్యాషన్‌. మరికొందరికి ప్యాషన్‌. కానీ చాలామందికి మాత్రం తప్పనిసరి యాక్సెసరీ. అవే చలువ కళ్లద్దాలు ఉరఫ్‌ కూలింగ్‌ గ్లాసెస్‌... మండే ఎండల్లో చల్లని నేస్తాలు..!
 


సన్‌గ్లాసెస్‌... నిజంగా అంత అవసరమా అని ఈరోజుల్లో కూడా ఎవరైనా అడిగితే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికీ చాలామంది వాటిని సెలెబ్రిటీ యాక్సెసరీగానే భావిస్తారు. ఫ్యాషన్‌ కోసమో చల్లగా ఉండేందుకో మాత్రమే పెట్టుకుంటారు అనే అనుకుంటారు. కానీ మిట్టమధ్యాహ్నవేళలో మనరోడ్లమీద ప్రయాణించాలన్నా కూడా సన్‌గ్లాసెస్‌ ఎంతో అవసరం. శీతాకాలమైనా ఎండాకాలమైనా ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఉండే సూర్యకాంతిలో యూవీ కిరణాల శాతం ఎక్కువ. వీటివల్ల చర్మానికే కాదు, కళ్లకీ హాని కలుగుతుంది. ఆయా కిరణాలు దీర్ఘకాలంపాటు కంటిని చేరితే అనేక కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నిజానికి కొద్దిసేపు వాటి కాంతి కళ్లమీద ప్రతిఫలించినా కంటి కటకం పైభాగం దెబ్బతినే అవకాశం ఉంది. అదే కళ్లకు చలువ కళ్లజోడు ఉంటే, అవి 99 శాతం వరకూ అతినీలలోహిత కాంతిని అడ్డుకుంటాయి. కళ్లలో దుమ్మూధూళీ పడకుండానూ వెలుగు కళ్లమీద పడి అలసిపోకుండానూ కాపాడతాయి. పెద్దలకే కాదు, పిల్లలకీ ఇవి అవసరమే. కనుపాప లేత రంగులో ఉన్నవాళ్లకి మరీ అవసరం. కాంటాక్ట్‌ లెన్సులు పెట్టుకునేవాళ్లు కూడా సన్‌గ్లాసెస్‌ వాడాలని చెబుతున్నారు. దాంతో ఒకప్పుడు సెలెబ్రిటీలకే పరిమితమైన ఈ ఫ్యాషన్‌ యాక్సెసరీ, నేడు అందరికీ తప్పనిసరిగా మారుతోంది.


టెకీల కోసం..!
రోజురోజుకీ పెరుగుతోన్న వాడకాన్ని దృష్టిలో పెట్టుకునే స్థానిక కంపెనీలతోబాటు రేబాన్‌, ఓక్లీ, గూచి, పోలీస్‌, డీజిల్‌, అర్మాణీ... వంటి బ్రాండెడ్‌ కంపెనీలు సాధారణ సన్‌గ్లాసెస్‌తోబాటు డిజైనర్‌ గ్లాసెస్‌నూ రూపొందిస్తున్నాయి. కార్టీయై, డోచె అండ్‌ గబానా, స్వరోవ్‌స్కీ, చోపార్డ్‌... వంటి కంపెనీలు రత్నాలను ఫ్రేముల్లో పొదిగి ఈ యాక్సెసరీని ఓ ఆభరణంగానూ మార్చేశాయి. ఓక్లీ, రీబక్‌, నైక్‌... వంటి కంపెనీలయితే క్రీడాకారులకోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు మనమే ఎప్పటికప్పుడు మార్చుకోగలిగే అద్దాల్నీ రూపొందిస్తున్నాయి. టెక్‌ యువతకోసం డిజిటల్‌ ప్లేయర్‌, కెమెరా, సెల్‌ఫోన్‌... ఇలా రకరకాల గాడ్జెట్స్‌లా ఉపయోగపడే గ్లాసెస్‌నూ తయారుచేస్తున్నాయి. పార్టీలకు వెళ్లినప్పుడు ఎవరూ గుర్తించకుండా పెట్టుకునే ఎంబరాసింగ్‌ ఫొటో సెక్యూరిటీ సన్‌గ్లాసెస్‌ కూడా వచ్చాయి.


కళ్లకెన్ని అద్దాలో..!
ఎవరెన్ని రకాలుగా డిజైన్‌ చేసినా సన్‌గ్లాసెస్‌కి ప్రాథమికంగా కొన్ని లక్షణాలు ఉంటాయి. సాధారణంగా వీటిని ప్లాస్టిక్‌ లేదా ఆక్రిలిక్‌తో తయారుచేస్తుంటారు. వీటిల్లో బొమ్మ స్పష్టంగానే ఉన్నా మన్నిక తక్కువ. పాలీకార్బొనేట్‌ అద్దాలయితే బరువు తక్కువ. దృశ్యం చక్కగా కనిపిస్తుంది. వీటితో పోలిస్తే పాలీయురిథేన్‌తో చేసినవి నాణ్యమైనవి. కానీ ఖరీదెక్కువ.

లెన్సుమీద పూసే రంగు లక్షణాన్ని బట్టీ గ్లాసెస్‌లో రకాలున్నాయి. ఏదైనా లోహాన్ని అద్దాలమీద పూసి కళ్లకు చేరే దృశ్యకాంతిని తగ్గించే మిర్రర్డ్‌ లెన్స్‌, పై భాగంలో మాత్రమే రంగుని పూసే గ్రేడియెంట్‌, వాతావరణానికి అనుగుణంగా ముదురు నుంచి లేత రంగులోకి మారే ఫొటోక్రోమిక్‌, మంచు వంటి నున్నని ఉపరితలంమీద ప్రతిఫలించే కాంతిని అడ్డుకునే పోలరైజ్డ్‌... ఇలా రకరకాల లెన్సులు ఉంటాయి. అయితే ఇటీవల ఈ లక్షణాలన్నీ ఒకే అద్దాల్లో ఉండేలా రూపొందిస్తున్నారు. లెన్సు మాదిరిగానే ఫ్రేములు సైతం స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, అల్యూమినియం, టైటానియం, నైలాన్‌... ఇలా విభిన్న ఫ్రేములతో వస్తున్నాయి. అయితే ప్రస్తుతం నైలాన్‌ ఫ్రేములదే రాజ్యం.


ఎలాంటివి కొనాలి?
సన్‌గ్లాసెస్‌ కొనేముందు కొన్ని విషయాలను తప్పక పరిశీలించాలి. ముందుగా 99-100 యూవీ కాంతినీ, 70-90శాతం దృశ్యకాంతినీ అడ్డుకుంటాయని లేబుల్‌ మీద ఉందో లేదో సరిచూడాలి. మొహానికి వదులుగానూ బిగుతుగానూ ఉండకుండా చూసుకోవాలి. అద్దం మధ్య భాగం కచ్చితంగా కనుపాపమీదకి వచ్చేలా చూడాలి. ఫ్రేము మరీ వెడల్పుగా ఉంటే యూవీకాంతి, పక్కనుండే ఖాళీలోంచి కంటిని చేరవచ్చు.

ఏవియేటర్‌, వేఫరర్‌, క్యాట్‌ ఐ, గుండ్రం, అసమతలం, చదరం, నలుచదరం, షట్కోణం, ర్యాప్‌ఎరౌండ్‌... ఇలా రకరకాల ఆకారాల్లో అద్దాలు వస్తున్నాయి. మన ముఖానికి ఏది బాగుంటుందో చూసుకుని కొనుక్కోవడం ఉత్తమం. మంచు, నీటిక్రీడలు, సైక్లింగ్‌... వంటి వాటిల్లో పాల్గొనేవాళ్లు కళ్లకు చుట్టూ ఉండే ఫ్రేముల్ని ఎంపికచేసుకోవడం మేలు.

అవసరాన్ని బట్టి అద్దాలమీద రంగునీ దృష్టిలో పెట్టుకోవాలి. బయట ఎక్కువగా తిరిగేవాళ్లకు ముదురు రంగు సన్‌గ్లాసెస్‌ కంటికి శ్రమను తగ్గిస్తాయి. బూడిద, ఆకుపచ్చ వర్ణాల్లో అయితే దృశ్యం రంగు మరీ ఎక్కువ మారదు. అయితే అన్ని రంగులతో పోలిస్తే బూడిద వర్ణం కాంతి ప్రకాశాన్ని తగ్గించి, స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి డ్రైవింగ్‌ చేసేవాళ్లకివే మేలు. ఎరుపు, ముదురు గోధుమ రంగు అద్దాలు కూడా కాంతి ప్రకాశాన్ని బాగా అడ్డుకుంటాయి. దృశ్యం మరీ చీకటిగా కాకుండా కాస్త ప్రకాశవంతంగా కనిపించాలనుకునేవాళ్లకి పైభాగంలో ముదురు రంగులోనూ కింది భాగంలో లేత రంగులోనూ ఉండే గ్రేడియెంట్‌ లెన్స్‌ బెటర్‌. అయితే యూవీ కాంతి నుంచి ఎక్కువ రక్షణనిచ్చేది మాత్రం గోధుమ లేదా తామ్ర వర్ణమే. కనుపాపలు లేత రంగులో ఉండేవాళ్లకయితే నీలం, గ్రే లేదా ఆకుపచ్చ వాడాలి. అయితే ఒకటికన్నా ఎక్కువ కోటింగ్‌లు వేసిన గ్లాసెస్‌ అయితే అన్ని రకాల వాతావరణాలకీ బాగా పనిచేస్తాయి. కొన్ని కంపెనీలు కావలసిన రంగు అద్దాలను ఎప్పటికప్పుడు మార్చుకోగలిగేలా అన్ని రంగుల లెన్సుల కిట్‌నీ తయారుచేస్తున్నాయి. మొత్తమ్మీద సన్‌గ్లాసెస్‌ ఎంత తేలికగా ఉంటే అంత మేలు సో, ఎండల్లో కళ్లు దెబ్బతినకుండా
మీకిష్టమైన కలర్డ్‌ గ్లాసెస్‌తో కూల్‌ కూల్‌గా తిరిగేయండిక..!
ఎంత ఖరీదో..!
సన్‌గ్లాసెస్‌... కొందరికి మాత్రం కచ్చితంగా స్టేటస్‌ కమ్‌ ఫ్యాషన్‌ సింబల్‌. అలాంటివాళ్లకోసం రూపొందించిన ఖరీదైన గ్లాసెస్‌ ఇవే... అచ్చంగా 24 క్యారెట్ల బంగారంలో ఏకంగా 51 వజ్రాలను పొదిగి చోపార్డ్‌ కంపెనీ చేసిన అద్దాల ధర సుమారు 2.6 కోట్ల రూపాయలు. ప్రపంచంలోకెల్లా ఖరీదైన అద్దాలివే. వీటి తరవాత డోచె అండ్‌ గబానా రూ.రెండున్నర కోట్లతో తయారుచేస్తే, ఆ తరవాతి స్థానాన్ని షీల్స్‌ జ్యువెలర్స్‌ సొంతం చేసుకుంది. ఈ కంపెనీ పచ్చలతో రూపొందించిన అద్దాల ధర కోటీ ముప్ఫైలక్షల రూపాయలు.

mohan publications price list