MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఇది తెలంగాణ అమర్ నాథ్ యాత్ర_Telangana_Amarnath_Yatra


ఇది తెలంగాణ అమర్ నాథ్ యాత్ర Telangana Amarnath Yatra Saleshwaram Saleshwaram Temple Saleshwaram Jatara Telamgana Amarnath Lingamaiah Eendu Sunday Magazine Eenadu Sunday Paper Eenadu Sunday Magazine Cover Story Sunday Magazine Eenadu Eevaram Cover Story Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu


ఇది తెలంగాణ అమర్ నాథ్ యాత్ర






ఇది తెలంగాణ అమర్ నాథ్ యాత్ర Telangana Amarnath Yatra Saleshwaram Saleshwaram Temple Saleshwaram Jatara Telamgana Amarnath Lingamaiah Eendu Sunday Magazine Eenadu Sunday Paper Eenadu Sunday Magazine Cover Story Sunday Magazine Eenadu Eevaram Cover Story Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu

ఏం తిందాం_what to eat in obesity


ఏం తిందాం what to eat in obesity Obesity Fatness Fat body Physical Fitness Weight Gain Weight Loss Heavy wieght Andhra Jyothi Epeper Andhra Jyothi Navvya Bhakthi Pustakalu Bhakti Pustakalu   BhakthiPustakalu BhaktiPustakalu


ఏం తిందాం

ఏం తిందాం what to eat in obesity Obesity Fatness Fat body Physical Fitness Weight Gain Weight Loss Heavy wieght Andhra Jyothi Epeper Andhra Jyothi Navvya Bhakthi Pustakalu Bhakti Pustakalu   BhakthiPustakalu BhaktiPustakalu


ఏం తిందాం what to eat in obesity Obesity Fatness Fat body Physical Fitness Weight Gain Weight Loss Heavy wieght Andhra Jyothi Epeper Andhra Jyothi Navvya Bhakthi Pustakalu Bhakti Pustakalu   BhakthiPustakalu BhaktiPustakalu


సామాజిక మాధ్యమాలతో తస్మాత్ జాగ్రత్త_Beware of Socialmedia


సామాజిక మాధ్యమాలతో తస్మాత్ జాగ్రత్త_Beware of Socialmedia Social Media Media Mobile Cellphone Facebook Whatsapp Instagram Twitter Wechat Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu


సామాజిక మాధ్యమాలతో తస్మాత్ జాగ్రత్త

సామాజిక మాధ్యమాలతో తస్మాత్ జాగ్రత్త_Beware of Socialmedia Social Media Media Mobile Cellphone Facebook Whatsapp Instagram Twitter Wechat Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu

సామాజిక మాధ్యమాలతో తస్మాత్ జాగ్రత్త_Beware of Socialmedia Social Media Media Mobile Cellphone Facebook Whatsapp Instagram Twitter Wechat Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu


ఆన్‌లైన్‌లో ఆదాచేయండిలా.._OnlineCashBackOffers


ఆన్‌లైన్‌లో ఆదాచేయండిలా.. Online Cash Back Offers Cashback Offers Online Shopping Shopping in Online Cashback Savings Online Payments Payments in Online Mobile Shopping Shopping Savings Bhakthi Pustakalu Bhakti Pustakalu


ఆన్‌లైన్‌లో ఆదాచేయండిలా..
ఇంటర్నెట్‌డెస్క్‌: ఇప్పటికీ మనం ఇంటి అవసరాల కోసం దగ్గరల్లో ఉన్న షాపునకు కావాల్సిన వస్తువులు వెళ్లి తెచ్చుకుంటాం. మన కళ్లతో చూసి, పట్టుకొని నాణ్యంగా ఉందా పరిశీలించుకొంటే అదో సంతృప్తి. అయితే బిజీ వాతావరణం, స్మార్ట్‌గా పనిచేసుకోవాలనుకోవడం, ఆన్‌లైన్‌లో ఆకట్టుకొనే ఆఫర్లు డిజిటల్‌ కొనుగోళ్ల వైపు మొగ్గుచూపేలా చేస్తున్నాయి. షాపింగ్‌ వెబ్‌సైట్లు, బ్యాంకులు, వ్యాలెట్‌లు వినియోగదారుల పనిని సులభతరం చేస్తున్నాయి. కొన్ని చిట్కాలు పాటించడం ఆన్‌లైన్‌లో షాపింగ్‌లో కూడా ఖర్చులు అదుపులో ఉంచుకొనే అవకాశం ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు.

ధరల పోలిక‌: మొదట మనం కొనాలనుకుంటున్న వస్తువు ధర షాపింగ్‌ సైట్లలో ఎలా ఉందో పరిశీలించుకోవాలి. మనకు ఎంత ధర కావాలో దానికి అనుగుణంగా ప్రైస్‌ అలర్ట్‌లు పెట్టుకోవాలి. దాంతో కావాల్సిన ధరలో కొనాలనుకున్న వస్తువు లభిస్తుంది అనుకున్న తరవాతే మనకు నోటిఫికేషన్లు వస్తాయి. వాటితో పాటు ఒక్కోవస్తువు ధర ఎంతుందో పోల్చి చెప్పే వెబ్‌సైట్లు చాలానే అందుబాటులో ఉన్నాయి.

వస్తువు సమీక్ష: కొనుగోలు చేయాలనుకుంటున్న వస్తువు ధర ఆకట్టుకొనేలా ఉండొచ్చు. అయితే ఒకసారి ఆ ఉత్పత్తికి సంబంధించిన సమీక్షను పరిశీలించుకోవడం ఉత్తమం. అన్నిసార్లు షాపింగ్‌ సైట్లలో ఉండే రివ్యూలనే నమ్మడానికి లేదు. కొన్ని వైబ్‌సైట్లు ప్రొడక్ట్‌ రివ్యూను కూడా ప్రచురిస్తాయి. వాటితో పాటు బంధువులు, స్నేహితులు ఎవరైనా ఇలాంటి వస్తువులు కొనుగోలు చేసుంటే వారి అభిప్రాయాన్ని తీసుకోవచ్చు. అంతేకాకుండా ఆ వస్తువు తొలిసారి తయారు చేసినప్పుడు ఏ ఫీచర్లు ఉన్నాయి.. ఆ తర్వా వాటిలో ఏమైనా మార్పలు చేశారా? అనేది పరిశీలించుకోవాలి. దాన్ని బట్టి ధరల్లో మార్పులుంటాయి.

ట్రాక్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ట్రెండ్స్‌: ఆఫర్లు గురించి సరిగా తెలుసుకోకపోతే ఎక్కువ ధరలు వెచ్చించే అవకాశం ఉంటుంది. వీటిని అదుపులో ఉంచడానికి ఖర్చులను వెల్లడించే యాప్‌ను వినియోగిస్తే ఇంకా మంచిది. వీటిని పరిశీలించడం వల్ల ఒక వస్తువును ఏ సమయంలో కొంటే సరైన ధరకు వస్తుందో తెలుసుకొనే అవకాశం ఉంటుంది. గతంతో పోల్చుకుంటే ధరల్లో వచ్చిన మార్పులను తెలుసుకోవచ్చు.

క్యాష్‌బ్యాక్‌, డిస్కౌంట్ ఆఫర్స్‌: రోజువారి కొనుగోళ్ల కోసం లేదా ప్రత్యేక రోజుల్లో కొనుగోళ్ల కోసం ప్రతి షాపింగ్‌ వెబ్‌సైట్‌ క్యాష్‌బ్యాక్‌, డిస్కౌంట్ల కోసం బ్యాంకులతో అనుసంధానం అవుతుంది. దీనికింద కొనుగోళ్ల చేపట్టేముందు వెబ్‌సైట్‌లో ఉన్న నియమనిబంధనలు ఒకసారి పరిశీలించాలి. ఒకవేళ క్యాష్ బ్యాక్‌ ఉన్నట్లయితే ఎన్నిరోజుల్లో అది మన ఖాతాలో జమ అవుతుందో తెలుసుకోవాలి. ఒకవేళ ఆ వస్తువుకు సంబంధించి చాలా ఆఫర్లు ఉన్నాయని తెలిస్తే అందులో ఏది లాభసాటిగా ఉంటుందో పరిశీలించుకొని కొనుగోలు చేసుకోవడం ఉత్తమం.

కార్డులపై రాయితీ, వ్యాలెట్‌ ఆఫర్లు : పండగ, ప్రత్యేకమైన రోజుల్లో వివిధ రకాల బ్యాంకు కార్డులు, మొబైల్‌ వ్యాలెట్లకు సంబంధించిన ఆఫర్ల గురించి ఈ-మెయిళ్లు, మెసెజ్‌లు కుప్పలుతెప్పలుగా వచ్చిపడతాయి. వీటిలో క్యాష్ బ్యాక్‌, ప్రొడక్ట్ డిస్కౌంట్లు గురించి వివరాలతో పాటు కొన్ని సైట్లలో కొంటే వచ్చే పాయింట్ల గురించి వివరాలు ఉంటాయి. అనువైన వాటిని గుర్తించడానికి ఫిల్టర్లు, లేబుళ్లను ఉపయోగించుకోవాలి.

చెక్ ఫర్‌ ఫ్రీ డెలివరీ: ఒక వస్తువును ఆన్‌లైన్‌ కొనుగోలు చేసేటప్పుడు దాని నాణ్యతతోపాటు డెలివరీ వ్యవస్థ ఎలా ఉందో కూడా పరిశీలించుకోవాలి. కొన్ని సంస్థలు ఉచితంగా కూడా డెలివరీ చేస్తుంటాయి. ముందుగా చెల్లించిన దాన్ని బట్టి కూడా డెలివరీ చేసే సంస్థలు ఉంటాయి. వ్యాపారంలో నెలకొన్న పోటీతత్వం కారణంగా సంస్థలు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. వాటిని పరిశీలించుకోవడంతో పాటు రవాణా‌లో ఆ సంస్థకున్న రేటింగ్‌ను కూడా పరిశీలించుకోవాలి.

సోషల్‌ నెట్‌వర్కింగ్‌: అన్ని సైట్లకు ట్విటర్‌, ఫేస్‌బుక్‌ పేజ్‌లు ఉంటాయి. వాటిలో ప్రొడక్ట్‌ కు సంబంధించి అభిప్రాయాలను అడిగి తెలుసుకోవచ్చు. చాలామంది తమ అభిప్రాయాలను వెల్లడించడంతో పాటు తక్కువ ధరలకు అదే ప్రొడక్ట్‌ ఎక్కడ లభిస్తుందో కూడా వివరిస్తారు.

దూసుకొస్తోంది.. నాలుగో చక్రం!_The Fourth Wheel


దూసుకొస్తోంది.. నాలుగో చక్రం! The Fourth Wheel Industrial Revolution Revolution in Technology Technology Revolution 4th Revolution Science and Technology Robotics Drones Cloud Computing Algorithms Logistics Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu


దూసుకొస్తోంది.. నాలుగో చక్రం!


ఎటు చూసినా ఓ సునామీ!
పరిశ్రమల్లో రోబోల హడావుడి.. ఆకాశంలో డ్రోన్ల చక్కర్లు.. రోడ్ల మీద డ్రైవర్‌ లేని కార్లు.. మన గుట్టు బయటేస్తున్న మొబైళ్లు.. త్రీడీ ప్రింటింగ్‌తో తయారవుతున్న అవయవాలు.. ఎవరి జబ్బేమిటో చెప్పేస్తామంటున్న అల్గోరిథమ్స్‌..

ఇవన్నీ వేర్వేరుగా అనిపించొచ్చుగానీ.. కలిపి చూస్తే వీటన్నింటి వెనకా ఒకటే సూత్రం.. సరికొత్త విప్లవం స్పష్టంగా కనబడుతోందంటున్నారు శాస్త్రవేత్తలు. ‘చక్రం’తో మొదలైన మన పారిశ్రామిక పరుగులో ఇప్పుడు మనమో అపూర్వ ఘట్టాన్ని చేరుకున్నామంటున్నారు నిపుణులు.

ఈ సంరంభంలో మన ఉద్యోగాలుంటాయా? చదువులు ఏమవుతాయి? వ్యాపారాలు ఎటు పోతాయి? అసలు మనిషి మిగులుతాడా..?
ప్రత్యేక కథనం..
ఐ 4.0
ఈ ప్రపంచానికి ఏమవుతోంది?
దూసుకొస్తోంది.. నాలుగో చక్రం! The Fourth Wheel Industrial Revolution Revolution in Technology Technology Revolution 4th Revolution Science and Technology Robotics Drones Cloud Computing Algorithms Logistics Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu
పారిశ్రామిక విప్లవం.. ప్రపంచ గతిని మార్చేసిన ఉజ్జ్వల ఘట్టం! కాయకష్టాన్నీ, పశుబలాన్నీ నమ్ముకుని సాగిపోతున్న మానవ జీవితాన్ని యంత్రశక్తితో పరుగుల పట్టాలెక్కించి.. ‘శ్రమ’ను ‘పరిశ్రమ’గా మార్చి.. మూడు శతాబ్దాల క్రితం మానవ చరిత్రను కొత్త మలుపు తిప్పిన మైలురాయి. ఆవిరి యంత్ర ఆవిష్కారంతో ఆరంభమైన ఈ పురోగమన పరంపర.. మానవ జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఇప్పుడో అనూహ్య దశకు చేరుకుంది. అందుకే దీన్ని నాలుగో విప్లవం అంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఇన్నాళ్లుగా భిన్న మార్గాల్లో పురోగమిస్తున్న వైజ్ఞానిక, సాంకేతిక పరిజ్ఞాన పాయలన్నీ కలగలిసి ఒక్కటైపోతూ.. మెరుపువేగంతో మనల్ని చుట్టేస్తున్న ‘సైబర్‌ ఉప్పెన’ ఇది! దీని తాకిడికి మనం ‘మనంగా’ మిగులుతామా? లేక మనిషితనం పోగొట్టుకుని మరమనుషుల్లో కలిసిపోతామా???? ‘ఇండస్ట్రీ 4.0’...
ఇక మీదట కొన్ని దశాబ్దాల పాటో, శతాబ్దాల పాటో మనం వినబోతున్న పేరిది. 18వ శతాబ్దంలో ఆవిరి యంత్రంతో ఆరంభమైన ప్రపంచ పారిశ్రామిక రంగ గమనం.. మూడు మైలురాళ్లను దాటి ఇప్పుడో కీలక దశలోకి అడుగుపెడుతోంది. ఇది ఆషామాషీ దశ కాదు. యంత్రశక్తిని గుప్పిట పెట్టుకుని గత మూడు విప్లవాలనూ మనిషి నడిపించాడు. కానీ సైబర్‌ ఉప్పెనలో, అత్యాధునిక సాంకేతిక ప్రభంజనాలన్నింటి కలగలుపుగా పురివిప్పుకుంటున్న తాజా విప్లవం మాత్రం.. అన్నీ తానై.. మానవ జీవితాలను అన్ని దిక్కుల నుంచీ ఆవరించి.. మనిషిని పూర్తిగా తనలో కలిపేసుకునేటంతటి శక్తిమంతమైందని భావిస్తున్నారు. ఒకవైపు కాగ్నిటివ్‌ కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ, రోబోటిక్స్‌, మరోవైపు డిజిటైజేషన్‌, నానోటెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతిక విప్లవాలన్నీ ఒక వేదిక మీదికి వచ్చి.. మానవ జీవితంలో ముందెన్నడూ చూడనంతటి వేగవంతమైన, ప్రభావవంతమైన మార్పులు తెస్తున్నాయి. దీన్నే ఇప్పుడు పారిశ్రామిక విప్లవాల పరంపరలో సరికొత్త ‘వర్షన్‌’గా..  ‘ఐ 4.0’గా అభివర్ణిస్తున్నారు.ఈ ప్రభంజనానికి.. మానవ జీవితంలో ప్రభావితం కాని పార్శ్వం ఉండదు.
 
ఈ విప్లవానికి సంబంధించి తప్పకుండా చెప్పుకోవాల్సిన అంశం- మన చుట్టూ ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఓ పనిముట్టులా కేవలం మనకు ఉపయోగపడే పరిస్థితి దాటిపోయింది. ఇంతింతై అన్నట్లు వాటికవేగా శక్తిమంతమైన సాధనాలుగా విస్తరిస్తూ.. మన ఆలోచలను, అభిప్రాయాలను, మొత్తం మన అస్థిత్వాన్నే ప్రభావితం చేసేవిగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ విప్లవ రధ చక్రాలు మనల్ని తాకటం తథ్యం. కాకపోతే దాన్ని తట్టుకోవటానికి మనం ఎంత సిద్ధంగా ఉన్నామన్నదే ఇప్పుడు కీలకం.
ఈ పారిశ్రామిక విప్లవంతో...
భౌతిక, డిజిటల్‌, జీవ ప్రపంచాలన్నీ కలగలిసిపోతుండటం తాజా విప్లవ లక్షణం. ఫలితంగా.. ‘పని’, ‘పరిశ్రమ’, ‘వ్యాపారం’, ‘సంపద’.. వంటి భావనలన్నీ విప్లవాత్మక మార్పులకు లోనవుతున్నాయి. ఉత్పాదనా రంగంలో ఆటోమేషన్‌, డిజిటల్‌ డేటా మార్పిడి పెరిగిపోతుండటంతో ‘పని’ అనేది ఇంతకు ముందున్న పనిలా ఉండే అవకాశమే లేదు. డిజిటల్‌ ఫ్యాబ్రికేషన్‌ టెక్నాలజీలు మానవ శరీరాలతో సంపర్కం పెంచుకుంటున్న నేపథ్యంలో మనిషి కూడా గతంలో మనిషిలా ఉండే అవకాశం తక్కువ. కృత్రిమ మేధ ఆసరాతో డ్రైవర్‌ రహిత కార్లు, డ్రోన్లు, వర్చ్యువల్‌ అసిస్టెంట్లు ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. అపరిమితమైన డేటా, దాన్ని కంప్యూటింగ్‌ చేసే ప్రక్రియలు అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. కోట్ల మందికి సరిపోలే అల్గోరిథమ్స్‌తో కొత్త ఔషధాల ఆవిష్కారం, జాతి వైవిధ్యాలను గుర్తించటం వంటివన్నీ తెర మీదకు వస్తున్నాయి. త్రీడీ ప్రింటింగ్‌తో మన వస్తువులు, మన భవంతులు, మన ఆవాసాల వంటివన్నీ మారిపోనున్నాయి. ఇంజినీర్లు, డిజైనర్లు, ఆర్కిటెక్టులు.. ఇలా ఇప్పటి వరకూ భిన్న విభాగాల్లో పని చేసిన వాళ్లంతా ఇప్పుడు ఒకే లక్ష్యం దిశగా పనిచేస్తూ కంప్యూటర్‌ డిజైన్లను, సరికొత్త తయారీ సాధనాలను, వస్తువులను, కృత్రిమ జీవలోకాన్ని కలగలిపేస్తున్నారు. వీటన్నింటి ఫలితంగా రవాణా, కమ్యూనికేషన్‌ ధరలు తగ్గిపోతాయి. వాణిజ్య ఖర్చులూ తగ్గుతాయి. ప్రపంచ వ్యాపార రంగం కొత్తపుంతలు పోతుంది.
దూసుకొస్తోంది.. నాలుగో చక్రం! The Fourth Wheel Industrial Revolution Revolution in Technology Technology Revolution 4th Revolution Science and Technology Robotics Drones Cloud Computing Algorithms Logistics Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu
ఆగదీ పరంపర!
మానవ చరిత్ర సమస్తం.. పరుగులుపెట్టే సాంకేతిక పరిజ్ఞానాల పరంపరగా చెప్పుకోవచ్చు. నిప్పుతో మొదలైంది. సాగు తోడయ్యింది. చక్రంతో దిశ మారింది. పట్టణాలు పుట్టాయి. తయారీ రంగం, దాంతోనే వాణిజ్యం మొదలయ్యాయి. ఇక ఆవిరి యంత్రంతో  ఆరంభమైన పారిశ్రామిక విప్లవాల పరంపర.. విద్యుత్‌, భారీ ఉత్పాదన, కృత్రిమ రసాయనాలు, కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ల మీదుగా ప్రస్తుతం కృత్రిమ మేధతో కొత్త పరవళ్లు తొక్కుతోంది. తొలి పారిశ్రామిక విప్లవం 1784
ఆవిరి, జల యంత్రాల ఆవిష్కారం, మారిన శక్తి రూపం. యాంత్రిక శక్తితో సాంకేతిక పరుగు ఆరంభం.
మనిషిని యంత్రాల దిశగా నడిపించిన తొలి విప్లవం (1760- 1840) ఇది. ఆవిరి యంత్రాలు, రైలు ఇంజిన్ల ఆవిష్కారం ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించింది. వందలాది మంది మనుషులు, చేతులతో రోజుల తరబడి చేసే కాయకష్టాన్ని యంత్రాలు నిమిషాల్లో పూర్తి చేయటం ఆరంభించాయి. ఉత్పత్తి విధానం సమూలంగా మారిపోయింది. మిల్లులు, ఫ్యాక్టరీలు పుట్టుకొచ్చాయి.
రెండో విప్లవం 1870
విద్యుచ్ఛక్తి ప్రవేశం, ఫ్యాక్టరీల సందోహం. అసెంబ్లీ లైన్లతో భారీ ఉత్పాదన మొదలైంది. పని విభజన అవసరమైంది.
విద్యుత్‌ ఆవిష్కారంతో రెండో విప్లవం (1840-1914) ఆరంభమైంది. దీన్ని పెట్రోలియం, ఉక్కు... మరింత వేగవంతం చేశాయి. హెన్రీ ఫోర్డ్‌ పరిశ్రమల్లో వేగంగా కదిలిపోతుండే ‘అసెంబ్లీ లైన్‌’ను రంగంలో దింపటంతో తయారీ రంగం మొత్తం సమూలంగా మారిపోయింది. ఉత్పాదన అన్నది మరింత భారీగా తయారైంది. ఇది వ్యాపార, వాణిజ్యాలను విపరీతంగా విస్తరించింది.
మూడో విప్లవం 1969
ఎలక్ట్రానిక్స్‌ ప్రభంజనం, కంప్యూటర్లు తోడయ్యాయి, ఉత్పాదనలో ఆటోమేషన్‌ ఆరంభమైంది.
1950ల తర్వాత ‘ఎలక్ట్రానిక్‌’ సంచనాలతో మూడో విప్లవం ఆరంభమైంది. మెయిన్‌ ఫ్రేమ్‌ కంప్యూటర్లు, పర్సనల్‌ కంప్యూటర్లు,  ఇంటర్నెట్‌.. కమ్యూనికేషన్‌ విప్లవాలు ప్రపంచాన్ని కుగ్రామం చేసేశాయి. డిజిటల్‌ వ్యవస్థలు సమాచార ఉత్పాదన, పంపిణీ రంగాలను పూర్తిగా మార్చివేశాయి. కాలుష్యానికి విరుగుడుగా హరిత ఇంధనాలకు తలుపులు తెరుచుకున్నాయి.
నాలుగో విప్లవం ప్రస్తుతం
గత విప్లవాల పునాదిపై, సైబర్‌-భౌతిక-జీవ సాంకేతికతల సమ్మేళనంగా నాలుగో విప్లవం పురివిప్పుకొంటోంది.
తెలివి నేర్చిన కంప్యూటర్లు, సరికొత్త ముడివస్తువులు, రోబోలు, త్రీడీ ప్రింటింగ్‌, వెబ్‌ సేవలు.. ఇవన్నీ కలిసిపోయి.. గతంలో ఎన్నడూ ఊహించనంతటి పెను మార్పులు తీసుకురానున్నాయి. టెక్నాలజీ మనకు ఉపయోగపడటం కాదు.. సమాజంలో, మనలో భాగమైపోయి.. మనల్ని తనలో కలిపేసుకునే వినూత్న శకం ఆరంభమవుతోంది.
నాలుగో విప్లవాన్ని నడిపించే చక్రాలు
కృత్రిమ మేధ, రోబోటిక్స్‌, డిజైన్‌ డిజిటైజేషన్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ డ్రైవర్‌ రహిత వాహనాలు, డ్రోన్లు జీవ ఇంధనాలు, త్రీడీ ప్రింటింగ్‌ నానో టెక్నాలజీ, బయో టెక్నాలజీ మెటీరియల్స్‌ సైన్స్‌, ఎనర్జీ స్టోరేజీ వర్చువల్‌ రియాలిటీ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ డ్రగ్‌ డెలివరీ, జీన్‌ ఎడిటింగ్‌
మార్పు తప్పదు
వ్యాపారం
ప్రతి పరిశ్రమ, ప్రతి రంగం.. మొత్తం వ్యాపార పంథానే మారిపోతుంది. ముఖ్యంగా డిజిటల్‌ ఎనర్జీ (కొత్త గ్రిడ్‌ల ఏర్పాటు), డిజిటల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (డ్రైవర్‌ రహితవాహనాలు), డిజిటల్‌ హెల్త్‌ (ఎక్కడి నుంచైనా వైద్యం అందే అవకాశం), డిజిటల్‌ కమ్యూనికేషన్‌ (కోట్లమంది అనుసంధానం).. వీటికి అనుబంధంగా డిజిటల్‌ ప్రొడక్షన్‌ పెరుగుతాయి. 5జీ, క్లౌడ్‌ టెక్నాలజీలు పరిశ్రమల్లో డిజిటైజేషన్‌ను పెంచుతాయి. తయారీ-సేవల రంగాల మధ్యనున్న అంతరం తగ్గిపోతుంది. ఉదాహరణకు రోల్స్‌ రాయిస్‌ ఇప్పటికే జెట్‌ ఇంజిన్లు అమ్మటం మానేసి.. ఈ ఇంజిన్లను విమానాల్లో వాడుకుంటున్న సమయాన్ని గంటల చొప్పున అమ్మటం ఆరంభించింది. ఈ నేపథ్యంలో సరికొత్త ఆర్థిక నమూనా అవసరమవ్వొచ్చు.
దూసుకొస్తోంది.. నాలుగో చక్రం! The Fourth Wheel Industrial Revolution Revolution in Technology Technology Revolution 4th Revolution Science and Technology Robotics Drones Cloud Computing Algorithms Logistics Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu
మారిపోయే రంగాలు: నిర్మాణం, తయారీ, సేవలు, ప్రజారోగ్యం,
విద్య, వాణిజ్యం.. ఈ జాబితా అనంతం
ఇంధనం
తొలి పారిశ్రామిక విప్లవాలు పైకి తెచ్చిన శిలాజ ఇంధనాలు శతాబ్దాల తరబడి బాగానే అక్కరకొచ్చాయిగానీ వాటికిప్పుడు కాలం చెల్లింది. అందుకే ఇప్పుడు ఇంధనం స్థానంలో ‘ఇంధన పరిజ్ఞానం’, సౌర, పవన, జీవ ఇంధనాలు వస్తున్నాయి. వీటన్నింటినీ గ్రిడ్‌తో అనుసంధానించటం ఒక్కటే ఇప్పుడు కీలకం.
  విద్య, వృత్తి
ఇప్పటి వరకూ చౌకగా కార్మికులు ఎక్కడ దొరికితే పరిశ్రమలన్నీ ఆ దేశాలకు తరలిపోయాయి. కానీ నానాటికీ కార్మికుల అవసరం, తయారీలో కార్మికుల ఖర్చు తగ్గిపోతోంది. ఉదాహరణకు 499 డాలర్ల విలువైన తొలితరం ఐపాడ్‌ తయారీలో కార్మికులకు అయిన ఖర్చు కేవలం 33 డాలర్లు, పైగా చైనాలో తుదిదశ అసెబ్లింగ్‌కు అయిన ఖర్చు కేవలం 8 డాలర్లు. దీంతో ఆఫ్‌షోరింగ్‌, ఔట్‌సోర్సింగ్‌ అన్నది క్రమేపీ తగ్గిపోయి.. కంపెనీలన్నీ తమతమ స్వస్థానాలకు వెళ్లిపోవటమన్నది పెరగొచ్చు. ఇక పని, ఉద్యోగాల కోణం నుంచి చూస్తే మనం సరికొత్త విద్యా విధానాన్ని ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది. రోబోలతో కలిసి పని చెయ్యాల్సిన తొలి తరాన్ని సిద్ధం చెయ్యాల్సిన అవసరం వచ్చేసింది. స్కూలు చదువులు పూర్తయ్యే సరికే పిల్లలకు చాలా సాంకేతిక అంశాలు తెలియాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఇప్పటి వరకూ పిల్లల నుంచి సమాచారం (ఇన్‌ఫర్మేషన్‌) మాత్రమే ఆశిస్తున్నాం. కానీ ఈ ఇంటర్నెట్‌ యుగంలో సమాచారం ఎందుకూ కొరగాని కాసు అయిపోయింది. రేపటి తరం నుంచి మనం వినూత్న ఆవిష్కరణలను (ఇన్నొవేషన్‌) ఆశించాల్సి ఉంటుంది. మారుతున్న కాలానికి, సందర్భానికి అనుగుణంగా మన జీవితాలను మలచుకునేందుకు అడుగడుగునా సరికొత్త ఆవిష్కరణలు అవసురమవుతాయి. చౌకగా, వేగంగా ఆవిష్కరణలు చేయటం, ఎవరికి ఏం కావాలంటే అది, ఎలా కావాలంటే అలా.. క్షణాల్లో సృష్టించిపెట్టటం.. ‘కస్టమైజేషన్‌’ అన్నది కీలకం కాబోతోంది.
డెన్మార్క్‌లో గాలి బాగా వీస్తుంటే అక్కడి పవన విద్యుత్తును.. జర్మనీలో ఎండ బాగా ఉంటే అక్కడ సౌర విద్యుత్తును ప్రపంచమంతా నియోగించుకునే రోజు వచ్చేస్తోంది. ‘ఇంటిగ్రేటెడ్‌ గ్రిడ్‌’తో ఇది సర్వకాలాల్లోనూ అందరికీ అందుతుంది.


గత విప్లవాలకు ఎలా భిన్నం?
దూసుకొస్తోంది.. నాలుగో చక్రం! The Fourth Wheel Industrial Revolution Revolution in Technology Technology Revolution 4th Revolution Science and Technology Robotics Drones Cloud Computing Algorithms Logistics Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu
* నేటికీ ప్రపంచంలో మొదటి రెండు విప్లవాలనూ అందు కోని ప్రాంతాలు చాలానే ఉన్నాయి. కానీ కప్పదాటులా మూడు, నాలుగు విప్లవాలు వారినీ చేరుకుంటున్నాయి.
* ప్రపంచంలో మారుమూల ప్రజలు కూడా మొబైల్స్‌ వాడుతుండటం, డిజిటల్‌ ఫలాలు పొందుతుండటమే  దీనికి తార్కాణం. మొదటి రెండు పారిశ్రామిక విప్లవాలూ ‘శక్తి’కి సంబంధించినవి! కండకష్టంతో చేసే శక్తిని యంత్రరూపంలోకి మార్చటానికే అవి పరిమితం. అవి ఉత్పాదకతను అనూహ్యంగా పెంచాయి. ఫలితంగా భౌతిక, మౌలిక సదుపాయాలు గణనీయంగా వృద్ధి చెందాయి. ఇంధనం, రవాణా, ఆరోగ్యం వంటి రంగాలన్నీ పురోగమించాయి. అందుకే దాన్ని మానవ చరిత్రలో తయారీరంగ స్వర్ణయుగంగా చెబుతుంటారు. వీటితో పాటే సంపన్నులు పెరిగారు, పట్టణీకరణ మొదలైంది. ఆ తర్వాత వచ్చిన డిజిటల్‌, కంప్యూటింగ్‌, మొబైల్‌ విప్లవాలు మానవ జీవితాల్లో అద్భుత ఫలాలు మోసుకొచ్చాయిగానీ తయారీ వృద్ధి మాత్రం పెరగలేదు. నిజానికి 1970ల తర్వాత- గత వందేళ్లతో పోల్చుకున్నప్పుడు తయారీ వృద్ధి మూడో వంతుకు పడిపోయింది. ప్రస్తుత నాలుగో విప్లవం.. మొత్తం ప్రపంచ వ్యాపార రంగాన్నే సమూలంగా మార్చివేయనుంది. ఇది పని, ఉద్యోగాల స్వభావం, పని సంస్కృతిని మార్చివేస్తుంది. మూడవ పారిశ్రామిక విప్లవం కంటే నాలుగోది మరింత వేగంగా ప్రజలను చేరుతుందని భావిస్తున్నారు.
సవాళ్లు
ఏ విప్లవమూ కూడా సునామీలా దానంటదే తోసుకురాదు. వాస్తవానికి అది మన ఆలోచనలు, ఆశలకు అద్దం పడుతుంది. ఈ విప్లవాల నుంచి మనం ఏం ఆశిస్తున్నామన్నదే అంతిమంగా కీలకాంశం. పారిశ్రామిక విప్లవాల వల్ల వినియోగదారులు లబ్ధి పొందుతున్నారు, నాణ్యత పెరుగుతుంది, ఖరీదులు తగ్గుతాయి. తాజా విప్లవాలు కూడా ప్రజల జీవితాల్లో సౌలభ్యాన్నీ, సంతోషాన్నీ పెంచుతున్నాయి, సేవలు విస్తరిస్తున్నాయి. రవాణా, సరుకుల కొనుగోలు, చెల్లింపులు, సంగీతం, పుస్తకాలు, సినిమాలు.. ఇవన్నీ చిటికెలో సాధ్యమవుతున్నాయి. కానీ ఇవన్నీ ఆర్థిక వృద్ధికి ఎలాదోహదం చేస్తాయన్నది ఆలోచించాల్సిన అంశం. నిరుద్యోగం
వాస్తవానికి అన్ని పారిశ్రామిక విప్లవాలూ కొన్ని ఉద్యోగాలను చంపేశాయి, కొన్నింటిని పుట్టించాయి. కాకపోతే కొత్త విప్లవాలు ఉద్యోగాల సంఖ్యను మరింత తగ్గించేస్తున్నాయి. ప్రపంచ కార్మిక రంగం కుంచించుకుపోతోంది. కొత్తగా వస్తున్న పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. 1990లలో కొత్త పరిశ్రమల వల్ల వచ్చిన ఉద్యోగాలతో పోలిస్తే ఇప్పుడు కేవలం 4.4% మాత్రమే కొత్త ఉద్యోగ కల్పన జరుగుతోంది. పైగా కొత్త తరం ఉద్యోగాలన్నింటికీ ప్రత్యేక నైపుణ్యాలు, శిక్షణలు అవసరమవుతున్నాయి. ఆటోమేషన్‌ వల్ల తయారీ, నిర్మాణ రంగాల్లో పురుషుల ఉద్యోగాలు పోవచ్చు. మధ్య తరగతి, కింది తరగతికి చెందిన ఆడపిల్లలు ఎక్కువగా చేస్తున్న కాల్‌సెంటర్లు, రిటైల్‌, పరిపాలనా ఉద్యోగాలన్నీ దాదాపు తుడిచిపెట్టుకుపోతాయి. ఆటోమేషన్‌ వల్ల వర్ధమాన దేశాలు చాలా నష్టపోవచ్చు. కేవలం టెక్నాలజీ కారణంగానే 2020 నాటికి 50 లక్షల ఉద్యోగాలు పోబోతున్నాయి.
భద్రత
గతంలో యుద్ధాలు నేల మీద, జలాలు, ఆకాశంలోనే జరిగేవి. ఇక మీదట జరిగేవి సైబర్‌ ప్రపంచంలో యుద్ధాలే. ప్రజల సైబర్‌ జీవనం అతలాకుతలం చేయటం, ఉగ్రవాదం పెచ్చుమీరటం వంటివన్నీ పెరగనున్నాయి. డ్రోన్లు, నానో యుద్ధ పరికరాలు, జీవ, జీవ రసాయన ఆయుధాలు.. పుట్టుకొస్తున్నాయి. ఇక తర్వాతి లక్ష్యం మెదడు! ధరించటానికి వీలైన పరికరాల వంటివన్నీ సైనికుల మెదడును ప్రత్యక్షంగా ప్రభావితం చేసి, నియంత్రించే స్థాయికి చేరుకోబోతున్నాయి.
అస్తిత్వం
సైబర్‌ యుగంలో సమూహాలు మారిపోతున్నాయి. కొత్త బృందాలు, కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. సాంకేతికత, పరికరాలు మనలో భాగమైపోతున్నాయి. మన జన్యు స్వభావం మారిపోయే రోజు రావచ్చు. ఇవన్నీ మానవ అస్థిత్వాన్నే ప్రశ్నిస్తుండటం.. అసలు పెద్ద సమస్య!
మనమెక్కడ?
ఈ నాలుగో పారి శ్రామిక విప్లవ మేదో మన వరకూ రాలేదని అనుకుంటే పొరపాటే! ప్రపంచ ఉత్పాదనా రంగంలో 6వ అతిపెద్ద దేశమైన భారత్‌.. సరికొత్త పారిశ్రామిక సాంకేతిక పురోగతిని అందిపుచ్చుకోవటంలో, పారిశ్రామిక రోబోల వాడకంలో బుడిబుడి అడుగులేస్తోంది.
ప్రస్తుతం దేశంలో ప్రతి 10,000 మంది కార్మికులకు 3 రోబోలు పనిచేస్తున్నాయి.
రోబోల వాడకంలో మిగతా దేశాలు ఎక్కడున్నాయి?
ద.కొరియా 631
సింగపూర్‌ 488
జర్మనీ 309
జపాన్‌ 303
అమెరికా 189
చైనా 68 మనం ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నామనటానికి ఒక్క 2017లోనే 3000 రోబోలు దిగుమతి చేసుకోవటం తార్కాణం.
2020 నాటికి ఇది 6000 అవుతుందని  అంచనా.
ఆటోలోనే అధికం
ప్రస్తుతం మన దేశంలో రోబోల వాడకం ఆటోమొబైల్‌ రంగంలోనే ఎక్కువగా ఉంది.
ప్రతి 10,000 మంది కార్మికులకు ఈ రంగంలో పని చేస్తున్న రోబోలు
58 నైపుణ్య కార్మికులు
మన దేశంలో నైపుణ్య పనివారు పెరగాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం వివిధ దేశాల్లో నైపుణ్య కార్మికులు...
ద.కొరియా 96%
జపాన్‌ 80%
జర్మనీ 75%
చైనా 24%
భారత్‌ 4.7%

శీతలపానీయాలు_HomemadeNaturalCooldrinks





శీతలపానీయాలు




దాహానికి రంగుండదు. కాని దాహం తీర్చేవాటికి రంగు ఉంటుంది. పుచ్చ ఎర్రన... కీర పచ్చన... కొబ్బరి తెల్లన... వీటన్నింటిలో నిమ్మరసం కలిపితే... పసుపు పచ్చ నిమ్మ నుంచి కొన్ని చుక్కలను పిండి రుచి తెస్తే.... ఆ దాహం పుల్లపుల్లగా తియ్యతియ్యగా తీరుతుంది. ఎర్రటి ఎండను హాయిగా మార్చుతుంది.
శీతలపానీయాలు Home made Natural Cool drinks Natural Cool Drinks Watermelon Natural Juice Fruit Juice Home Made Juices Thirsty Sunny Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakaluకీర దోస లెమనేడ్‌
కావలసినవి: కీర దోస – 2; పుదీనా – పావు కప్పు; నిమ్మ చెక్క తురుము – అర టీ స్పూను; నిమ్మ రసం – పావు కప్పు; వేడి నీళ్లు – నాలుగు కప్పులు; పంచదార – 5 టేబుల్‌ స్పూన్లు
గార్నిషింగ్‌ కోసం: ఐస్‌ క్యూబ్స్‌ – అర కప్పు; సన్నగా తరిగిన కీర దోస చక్రాలు – 10; తాజా పుదీనా ఆకులు – కొద్దిగా
తయారీ: కీర దోసను శుభ్రంగా కడిగి, తొక్క తీసి, సన్నగా తురిమి పక్కన ఉంచాలి
♦ పుదీనా ఆకులు, నిమ్మ చెక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, బాణలిలో వేసి కొద్దిగా వేయించి తీసేసి, పల్చటి వస్త్రంలో వడబోసి, ఒక పాత్రలోకి రసం తీసుకుని పక్కన ఉంచాలి ♦ వేడి నీళ్లలో పంచదార, నిమ్మ రసం వేసి, స్టౌ మీద ఉంచి, పంచదార కరిగే వరకు కలిపి దింపేయాలి
♦ కీర దోస రసానికి ఈ మిశ్రమం జత చేయాలి ∙గంటసేపు ఫ్రీజర్‌లో ఉంచి తీశాక, ఒక గ్లాసులో కొద్దిగా రసం పోసి, ఐస్‌ క్యూబ్స్, పుదీనా ఆకులు, కీర దోస చక్రాలు జత చేసి అందించాలి.
శీతలపానీయాలు Home made Natural Cool drinks Natural Cool Drinks Watermelon Natural Juice Fruit Juice Home Made Juices Thirsty Sunny Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu

పుచ్చకాయ అల్లం లెమనేడ్‌
కావలసినవి: పుచ్చకాయ ముక్కలు – 4 కప్పులు; పంచదార – ఒక కప్పు; నీళ్లు – ఒక కప్పు; అల్లం తురుము – అర టీ స్పూను; సబ్జా గింజలు – టీ స్పూను; కీర దోస చక్రాలు – అర కప్పు (గింజలు తీసేయాలి); సోడా – ఒక కప్పు; నిమ్మ రసం – టేబుల్‌ స్పూను
తయారీ: కీర దోస చక్రాలను సోడాలో వేసి పక్కన ఉంచాలి.
♦ పుచ్చకాయ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా ప్యూరీలా అయ్యేవరకు మిక్సీ తిప్పాక, సన్నని రంధ్రాలున్న జల్లెడతో పెద్ద పాత్రలోకి వడ పోయాలి
♦ ఒక పాన్‌లో పంచదార, నీళ్లు, అల్లం తురుము వేసి స్టౌ మీద సన్నని మంట మీద ఉంచి, పంచదార కరిగి, కొద్దిగా తీగ పాకంలా అవుతుండగా దింపేయాలి
♦ ఒక కప్పులో పొడి చేసిన ఐస్, కొద్దిగా పంచదార మిశ్రమం సిరప్, కొద్దిగా నిమ్మ రసం, నాలుగు టేబుల్‌ స్పూన్ల పుచ్చకాయ రసం పోసి బాగా కలపాలి
♦ సబ్జా గింజలు జత చేయాలి
♦ సోడాలో నానబెట్టిన కీరదోస ముక్కలు సహా సోడాను జత చేసి, బాగా కలిపి చల్లగా సర్వ్‌ చేయాలి.

కమలా – దానిమ్మ లెమనేడ్‌
కావలసినవి: చల్లటి గ్రీన్‌ టీ – ముప్పావు కప్పు; తాజా కమలాపండు రసం – అర కప్పు; దానిమ్మ రసం – అర కప్పు; నిమ్మ రసం – టేబుల్‌ స్పూను; గార్నిషింగ్‌ కోసం – కమలా పండు చక్రం; ఐస్‌ – తగినంత
తయారీ: ఒక గ్లాసులో చల్లటి గ్రీన్‌ టీ, దానిమ్మ రసం, కొద్దిగా ఐస్‌ వేసి కలిపి, కమలాపండు రసం ఉన్న గ్లాసులో పోయాలి నిమ్మరసం జత చేయాలి
♦ కమలాపండు చక్రంతో గ్లాసును అలంకరించి అందించాలి
♦ ఇది మంచి డిన్నర్‌ డ్రింక్‌. సోడా బదులు ఈ లెమనేడ్‌ వాడటం ఆరోగ్యానికి మంచిది.
శీతలపానీయాలు Home made Natural Cool drinks Natural Cool Drinks Watermelon Natural Juice Fruit Juice Home Made Juices Thirsty Sunny Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakaluస్ట్రాబెర్రీ లెమనేడ్‌
కావలసినవి: స్ట్రాబెర్రీలు – ఒక కప్పు (శుభ్రంగా కడిగి, బాగు చేసి ముక్కలు చేయాలి); పంచదార – 2 టేబుల్‌ స్పూన్లు; తాజా నిమ్మ రసం – ఒక కప్పు; నీళ్లు – 5 కప్పులు
తయారీ: ఒక పాత్రలో స్ట్రాబెర్రీ ముక్కలు, పంచదార వేసి స్టౌ మీద ఉంచి, బాగా ఉడికే వరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి
♦ దింపిన తరవాత గరిటెతో మెత్తగా మెదిపి, వడపోయాలి
♦ ఒక పాత్రలో నిమ్మ రసం, నీళ్లు, స్ట్రాబెర్రీ రసం వేసి బాగా కలపాలి
♦ ఐస్‌ జత చేసి గ్లాసులలో అందించాలి.
కొబ్బరి నీళ్ల లెమనేడ్‌
కావలసినవి: కొబ్బరి నీళ్లు – 4 కప్పులు; నిమ్మ రసం – 5 టేబుల్‌ స్పూన్లు; తేనె లేదా పంచదార – 3 టేబుల్‌ స్పూన్లు; నిమ్మ కాయలు – 2 (చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి); ఐస్‌ క్యూబ్స్‌ – 2 కప్పులు; పుదీనా ఆకులు – గార్నిషింగ్‌కి సరిపడా
తయారి: ఒక గిన్నెలో కొబ్బరి నీళ్లు, నిమ్మ రసం, పంచదార /తేనె వేసి పంచదార కరిగేవరకు బాగా కలపాలి
♦ నిమ్మ ముక్కలు, ఐస్‌ క్యూబ్స్‌ వేసి మరోమారు బాగా కలిపి, గ్లాసులలో పోయాలి
♦ పుదీనా ఆకులతో అలంకరించి సర్వ్‌ చేయాలి.
♦ నిమ్మకాయను ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా అవసరం. శరీరానికి అవసరమైన సి విటమిను నిమ్మలో పుష్కలంగా ఉంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను నిమ్మకాయ బాగా తగ్గిస్తుంది.
♦ నిమ్మలో ఉండే విటమిన్‌ సి... ఎముకలు క్యాల్షియంను స్వీకరించేలా చేస్తుంది. అందువల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. నిమ్మరసంలోని ఫ్లావనాయిడ్లు క్యాన్సర్‌ కారక కణాలను నిరోధిస్తాయి.
♦ కొద్దిగా నిమ్మరసాన్ని గ్రీన్‌ టీ కి జత చేసి తాగితే, టీలోని 80 శాతం యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి.
♦ తరచుగా నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగి, బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.
♦ శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపే శక్తి నిమ్మరసంలో పుష్కలంగా ఉంది.
♦ మానసిక ఒత్తిడి తగ్గించి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే లక్షణం నిమ్మలో మెండుగా ఉంది.
♦ కాలేయంలో పేరుకుపోయే విషపదార్థాలను తొలగించి, కాలేయం చురుకుగా పనిచేసేలా చేస్తుంది.
♦ వయసు పెరుగుతున్నా చర్మం ముడతలు పడనీయదు.
♦ పంటి నొప్పిని తగ్గిస్తుంది. పళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని అడ్డుకుంటుంది.


శ్రీవీరభద్రస్వామిదేవాలయం రాయచోటి కడపజిల్లా ఆంద్రప్రదేశ్_Rayachoti


శ్రీవీరభద్రస్వామిదేవాలయం రాయచోటి కడపజిల్లా ఆంద్రప్రదేశ్ Rayachoti SriVeerabhadraswamy Temple Sri Veerabhadraswamy Temple Rayachoti Rayachoti Kadapa Kadapa Rayachoti Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu

శ్రీవీరభద్రస్వామిదేవాలయం రాయచోటి


శ్రీవీరభద్రస్వామిదేవాలయం రాయచోటి కడపజిల్లా ఆంద్రప్రదేశ్ Rayachoti SriVeerabhadraswamy Temple Sri Veerabhadraswamy Temple Rayachoti Rayachoti Kadapa Kadapa Rayachoti Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu



#శ్రీవీరభద్రస్వామిదేవాలయం
రాయచోటి కడపజిల్లా ఆంద్రప్రదేశ్

రాయలేలిన రతనాలసీమే రాయచోటిగా
నేడు వెలుగొందుతుంది రాయల కాలంలో రాచోటి ప్రక్కన ఉన్న మాండవ్య నది ఒడ్డున భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం వెలిసింది ఈ దేవాలయం రాయల కాలం నుండి అత్యంత ప్రసిద్ధగాంచింది పూర్వకాలంలో
సామంత రాజులు ఈ ప్రాంతానికి విచ్చేసిన సమయంలో మాండవ్య నది ఒడ్డున సేదతీరుతు ఉండేవారని ప్రతీతి
అ కాలంలోనే భక్తి ప్రపత్తులతో ఆలయాన్ని
నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి
అప్పటినుంచి ఇప్పటివరకూ మాండవ్య నది ఒడ్డున వెలసిన వీరభద్రస్వామి దేవాలయం భక్తులతో కళకళలాడుతుంది

గతంలో రాచోటిగా పిలవబడే నేటి రాయచోటికి పేరు ప్రఖ్యాతలు రావడానికి వీరభద్రస్వామి దేవాలయం అని పెద్దలు పేర్కొంటారు రాయచోటిలో వెలసిన భద్రకాళి సమేత వీరభద్రుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు వీరభద్ర ఆలయం వీరశైవుల పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిచెందింది

స్వయముగా వీరభద్రుడే విగ్రహామూర్తిగా
ఇక్కడ కొలువైనందున రాయచోటి వీరభద్రాలయాన్ని దక్షిణ భారతదేశ వీరభద్ర ఆలయానికి మూలవిరాట్ గా పేర్కొంటారు చోళ సామ్రాజ్య విస్తరణలో భాగంగా యుద్ధాలు చేసి అలసిపొయిన రాజాధిరాజ చోళుడు మానసిక ప్రశాంతత
కోసం దేశఘటనకు బయలుదేరి ఇక్కడి మాండవ్య నది తీరానికి చేరుకున్నాడు కొండల గుట్టల నడుమ ప్రవహిస్తున్న మాండవ్య నది ఒడ్డున సాగైన పూలతోటలతో ఈ ప్రాంతం ఆయనకు విశేషంగా ఆకర్షించిందని దీంతో అయన ఇక్కడే తన సపరివారంతో నిలిచిపోయి
భద్రకాళి సమేత వీరభద్రుని కొలువు జీర్ణావస్థలో ఉన్న ఆలయాన్ని పునః నిర్మించారని చరిత్ర చెబుతుంది వీరభద్రుడికి రాచరాయుడు అనేపేరు కూడా ఉంది బ్రహ్మోత్సవాలు నిర్వహణ అనంతరం మార్చి 21 నుండి 24 వ తేదీల మధ్యలో ఎన్నో ద్వారాలు దాటుకుని సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకడం విశేషం అలయ వాస్తు
నిర్మాణ చౌతుర్యానికి నిదర్శనమని చెప్పవచ్చు అలయ గాలిగోపురం ముందు భాగంలో 56 అడుగుల ఎత్తుగల ఏక శిలారాతి దీపస్తంభం ఉంది ఇది ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది

ఇంత పెద్ద ఏకశిలా దీపస్తంభం దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదని చెప్పవచ్చు ప్రతీఏటా కార్తీకమాసంలో ఈ స్తంభం పైభాగంలో దీపం వెలిగించి స్వామివారిని అరాధించడం ఆనవాయితీగా వస్తోంది ఈ పురాతన ఆలయం వీరశైవుల పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిచెందినది వీరికి వీరభద్రుడు ఇలవేల్పు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణా కర్నాటక తమిళనాడు మహరాష్ట్ర నుంచి పెద్దఎత్తున భక్తులు విచ్చేస్తుంటారు 

వీరభద్రుని హిందువులే కాక ముస్లింలు కూడా కులదైవంగా ఆరాధించే సంప్రదాయం ఉన్నది స్వామివారి బ్రహ్మోత్సవాలలో కులమతాలకు అతీతంగా సర్వమతస్తులు పాల్గొంటారు
ముస్లింలలో దేశముఖ్ తెగకు చెందినవారు ఉత్సవాలకు స్వామివారికి సాంప్రదాయ బద్ధంగా పూజసామాగ్రి పంపితే అలయ కమిటీ వాటిని స్వీకరించి వారి పేరుతో పూజలు నిర్వహించి తీర్ధప్రసాదములు తిరిగి వారికీ పంపడం ఆనవాయితీగా ఉన్నది ఈ సాంప్రదాయాలను పరమత సహసనానికి
నిదర్శనముగా పేర్కొనవచ్చు పది శతాబ్దాల పైబడిన చరిత్ర కలిగి ఈ వీరభద్రాలయం పేరుప్రతిష్ఠలు దశదిశలు వ్యాపించాయి ఆలయం మూడు గాలిగోపురాలతో అందమైన శిల్పకళా సంపదతో విరాజిల్లుతూ చూపరులను ఆకట్టుకుంటుంది ! 
అర్చా విగ్రహమూర్తిగా ఆవిర్భవించిన వీరభద్రుడు అలనాడు దక్షప్రజాపతి అత్మజ్ఞాన హినుడై శివ ద్వేశంతో తలపెట్టిన యజ్ఞానికి బ్రహ్మ విష్ణువు తదితర దేవతలను ఆహ్వానించి నిరీశ్వర యాగం తలపెట్టారు యజ్ఞ విశయాన్ని తెలుసుకున్న శంకరుని భార్య అయిన సతీదేవి పుట్టింటిపై మమకారంతో తన తండ్రి చేస్తున్న తప్పును తెలియజేయడానికి పతిదేవుడు పిలవని పేరాంటానికి వెళ్ళకూడదని చెప్పిన తన భర్త మాటమిరి విచ్చేసిన సతీదేవికి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక
దేవతలందరి సమక్షంలో అత్మహుతి గావించుకుంది అది తెలసిన మహగ్రుడైన రుద్రుడు విలయతాండవం చేసి తన జటను పెరిగి నేలకు విసిరితే అందుండి ప్రళయ భీకరాకర వీరభద్రుడు ఉద్భవించి 
రుద్రగణ సహీతుడై యజ్ఞశాలపై విరుచుకుపడ్డాడు అ నిర్వీశ్వర యాగానికి విచ్చేసిన దేవతలందరిని దండించాడు దక్షుడను పట్టుకొని తన ఖడ్ఘంతో శిరస్సు ఖండించి అగ్నికి అహుతీ చేసాడు అర్ధాంతరంగా యజ్ఞం ఆగిపోయింది వీరభద్రుడు సృష్టించిన భీభత్సానికి శివుడు సంతోషించాడు వీరభద్రుని వీరత్వానికి మెచ్చుకొని వీరులకు వీరేశ్వరుడువై వర్ధిల్లువుగాక అని దీవించాడు అప్పటినుంచి వీరభద్రుడు వీరేశ్వరుడని పిలవబడ్డాడు పూర్ణవిరాగి అయిన శివుడు ఒక వటవృక్షమూలంలో ధ్యాన నిమగ్నుడై కూర్చుండిపోయాడు ప్రజాపతులలో జ్యేష్టుడైన దక్షుడు ప్రాణాలు కాల్పొవడం అర్ధాంతరంగా యజ్ఞం ఆగిపోవడం లోక ప్రదావాలకు దారితీసింది సృష్టిక్రమానికి ఆటంకం ఏర్పడింది శివాపరాధానికి గురైన దేవతలు దివ్యతేజోహీనులై దేవతలందరూ ఆలోచించి శివానుగ్రహం పొంది దక్షుణ్ణి బ్రతికించి లోక కళ్యాణార్ధం తిరిగి యాగం కొనసాగించాలని నిర్ణయించుకోన్నారు బ్రహ్మది దేవతలు విష్ణుమూర్తిని వెంటపెట్టుకుని కైలాషం వెళ్ళారు అక్కడ దక్షినాభిముఖుడై వటవృక్షమూలలో చిన్ముద్ర ధరించి మౌనియై బ్రహ్మనిష్టలో
ప్రకాశిస్తూ దక్షిణామూర్తి అయిన శివుడు దేవతలకు దర్శనమిచ్చాడు ఏకాగ్రచిత్రులై
దేవతలు భక్తితో దక్షిణామూర్తిని మనసారా ప్రార్ధించారు సర్వం గ్రహించిన గురుమూర్తి వారి తప్పును మన్నించాడు దక్షుడి అపరాధాన్ని బాలరాపరాధంగా భావించి క్షమించాడు ప్రసన్నడైన పరమేశ్వరుడు తన అంశాభూతుడైన వీరభద్రుని పిలిచి ఇలా అని పుత్రా వీరభద్రా కులదోశం పట్టి
ప్రజాపతులను దేవతలకు అత్మజ్ఞానంతో వారిచేసిన పనివల్ల సతీదేవి ప్రాణత్యాగం వారి పాలిట స్త్రీ హత్యా పాతకమై చుట్టుకుంది కారాణావతారుడువైన నువ్వే వీరందరికీ జ్ఞానభీక్ష పెట్టగల సమర్ధుడవు మూర్ఖుడైన దక్షుణికి ప్రాణభిక్ష పెడుతున్నాను అయన తిరుగు ప్రయాణంలో రామేశ్వరానికి శ్రీశైలానికి నడుమనున్న ఈ మాండవ్య నది తీరమందు వీరేశ్వర లింగము నిలిచి ప్రకాశించింది అప్పటికే ఇచ్చోట మండవిమాత [ యల్లమ్మ ] ఆలయం నెలకొని ఉండేది వీరేశలింగం వెలియడంతో ఈ క్షేత్రం శివశక్తి పీఠమై తేజరిల్లింది సర్వదేవతలకు ఇచట మనస్సు శాంతించినది అంతా శివ సంకల్పం అని భావించి వీరేశ్వరుడు తదేక భక్తితో పరమశివుడుని ధ్యానించాడు తక్షణం పొడవాటి మీసములు వాడియైన కోరలు సహస్రభుజ సహస్రాయుధాలతో విరాజితుడైన వీరభద్రుని ఉగ్రరూపం మటుమాయమైంది మౌని చిన్ముద్రదారి సర్వలోక గురుస్వరుపియైన శ్రీదక్షిణామూర్తి వీరేశ్వరునిలో మూర్తిభవించాడు సతీ జగన్మాత అత్మ శాంతించింది తమ జ్ఞాన భిక్ష పెట్టిన ఈ పుణ్యక్షేత్రములో అమరగురు వీరేశ్వరుడనే పేరుతో వెలసి నిత్యం దేవతల సేవలు అందుకొవలసిందిగా దక్షాది దేవతలు వీరభద్రుని ప్రార్ధించారు అలనాడు దక్షాది దేవతల ప్రార్ధన మన్నించి గురుపాద పూజా నిమిత్తం ప్రతీఏటా ఉత్తరాయణం మీనమాసం సూర్యోదయం ఉదయం 
6 గంటలకు మీన లగ్నమందు 5రోజులు కేవలం అర గడియ కాలం ఉగ్రదేవతలకు సూర్యమండలం నుండి సూర్యరశ్మి మార్గాన గర్భాలయంలోకి ప్రవేశించి పాదార్చన చేసుకోమని వీరేశ్వరుడు వరమిచ్చాడట ఇప్పటికి మనము 
ఈ విచిత్రం ప్రత్యక్షంగా చూడవచ్చును
ఆంధ్ర తెలంగాణా కర్ణాటక తమిళనాడు మరియు మహరాష్ట్రలా నుండి అశేష భక్తజనులు ఈ వీరేశ్వర క్షేత్రాన్ని నిత్యం దర్శిస్తూ ఉంటారు

హాథీరాం బావాజీ_Hathiram Bhavaji

హాథీరాం బావాజీ Hathiram Bhavaji Bhavaji Hathiram TTD Tirumala Tirupathi Bhavaji Mutt Hathiram Bhavaji Mutt Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu


హాథీరాం బావాజీ


శ్రీనివాసుని ద‌ర్శించుకునేందుకు తిరుమ‌ల‌లోని మాడ‌వీథుల‌లోకి ప్రవేశించే భ‌క్తుల‌కు, ప్రధాన‌గోపురానికి కుడివైపు ఒక మ‌ఠం క‌నిపిస్తుంది. దానిమీద శ్రీ వేంక‌టేశ్వరుడు ఎవ‌రో భ‌క్తునితో పాచిక‌లాడుతున్న దృశ్యం ఉంటుంది. ఆ మ‌ఠ‌మే హాథీరాం మ‌ఠం. ఆ భ‌క్తుడే బావాజి! బావాజి బంజారా తెగ‌కు చెందిన‌వారు. కొన్ని వంద‌ల ఏళ్ల క్రితం తీర్థయాత్రలు చేస్తూ ఆయ‌న ఉత్తరాది నుంచి తిరుమ‌ల‌కు చేరుకున్నారు. అయితే శ్రీ వేంక‌టేశ్వరుని దివ్య మంగ‌ళ విగ్రహాన్ని చూసిన ఆయ‌న మ‌న‌సు అక్కడే ల‌గ్నమైపోయింది. తోటి యాత్రికులంతా వెళ్లిపోయినా, ఆయ‌న తిరుమ‌ల‌లోనే ఉండి నిత్యం వేంక‌టేశ్వరుని ద‌ర్శించుకునేవారు. అలా ఎంత‌సేపు ఆ మానుష‌మూర్తిని చూసుకున్నా బావాజీకి త‌నివి తీరేది కాద‌ట‌. ఆల‌యంలో గంట‌ల త‌ర‌బ‌డి బావాజీ నిల‌బ‌డి ఉండ‌టం, అర్చకుల‌కు కంట‌గింపుగా మారింది. అత‌నెవ‌రో తెలియ‌దు, అత‌ని భాషేమిటో అర్థం కాదు. అలాంటి వ్యక్తి నిరంత‌రం గుడిలో ఉండ‌టం అనుమానాస్పదంగా భావించిన‌ అర్చకులు ఆయ‌న‌ను బ‌య‌ట‌కు గెంటివేశారు. ఇక‌మీద‌ట ఆల‌యంలోకి రాకూడ‌దంటూ క‌ట్టడి చేశారు.

శ్రీనివాసుని ద‌ర్శన‌భాగ్యం క‌రువైన బావాజి చిన్నపిల్లవాడిలా విల‌పించాడు. సాక్షాత్తూ ఆ దేవుడే త‌న‌ని గెంటివేసినంత‌గా బాధ‌ప‌డ్డాడు. అలా రాత్రింబ‌గ‌లు క‌న్నీరుమున్నీరుగా త‌డుస్తున్న బావాజీని ఓదార్చేందుకు ఆ శ్రీనివాసుడే దిగిరాక త‌ప్పలేదు. `నిన్ను నా స‌న్నిధికి రానివ్వక‌పోతే ఏం! నేనే రోజూ నీతో స‌మ‌యం గ‌డిపేందుకు వ‌స్తుంటాన‌`ని బావాజీకి అభ‌య‌మిచ్చాడు. అలా నిత్యం రాత్రిపూట ప‌వ‌ళింపు సేవ ముగిసిన త‌రువాత‌, ఆల‌యం ఎదురుగా ఉన్న బావాజీ మ‌ఠానికి చేరుకునేవాడు బాలాజీ. పొద్దుపొడిచేవ‌ర‌కూ వారిద్దరూ క‌బుర్లతో కాలం గ‌డిపేవారు. కొన్నిసార్లు కాల‌క్షేపం కోసం పాచిక‌లూ ఆడుకునేవారు. అలా ఒక‌సారి....

బావాజీతో స్వామివారు పాచిక‌లాడుతూ కాలాన్ని గ‌మ‌నించ‌నేలేదు. సాక్షాత్తూ ఆ కాల‌స్వరూపుడే స‌మ‌యాన్ని మ‌ర్చిపోయాడు. సుప్రభాత‌వేళ స‌మీపించింది. జ‌గ‌న్నాథునికి మేల్కొలుపు పాడేందుకు అర్చకులు ఆల‌యాన్ని స‌మీపించ‌సాగారు. ఆ చ‌ప్పుళ్లను విన్న వేంక‌టేశ్వరుడు దిగ్గున‌ లేచి ఆల‌యం లోప‌లికి వెళ్లిపోయాడు. ఆ హ‌డావుడిలో ఆయ‌న కంఠాభ‌ర‌ణం ఒక‌టి బావాజి మ‌ఠంలోనే ఉండిపోయింది. ఆ ఉద‌యం మూల‌విరాట్టుని అలంక‌రిస్తున్న అర్చకులు, ఆయ‌న ఒంటి మీద అతి విలువైన కంఠాభ‌ర‌ణం మాయ‌మ‌వ్వడం గ‌మ‌నించారు. అదే స‌మ‌యంలో త‌న మ‌ఠంలో ఉండిపోయిన కంఠాభ‌ర‌ణాన్ని తిరిగి ఇచ్చేందుకు బావాజీ ఆల‌యం లోప‌ల‌కి ప్రవేశించాడు. బావాజీ చేతిలో ఉన్న ఆభ‌ర‌ణాన్ని చూడ‌గానే అర్చకులు మ‌రేమీ ఆలోచించ‌లేదు. ఆ ఆభ‌ర‌ణాన్ని లాక్కొని ఆయ‌న‌ను దూషిస్తూ స్థానిక న‌వాబు ద‌గ్గర‌కు తీసుకుపోయారు.

సాక్షాత్తూ ఆ దేవుడే త‌న‌తో పాచిక‌లాడేవాడంటే న‌మ్మేది ఎవ‌రు! న‌వాబూ న‌మ్మలేదు. బావాజీని కారాగారంలో ప‌డేశారు. `నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రీ నీకోసం వ‌చ్చే మాట నిజ‌మే అయితే... నీకు ఒక పరీక్షను పెడుతున్నాం. ఈ కారాగారం నిండా బండెడు చెరుకు గ‌డ‌లు వేస్తాం. ఉద‌యం సూర్యుడు పొడిచే వేళ‌కి అవన్నీ పొడిపొడిగా మారిపోవాలి.` అని హుంక‌రించాడు న‌వాబు. ఆ అర్ధరాత్రి బావాజీని బంధించిన గది నుంచి ఏనుగు ఘీంకారాలు వినిపించాయి. అవేమిటా అని లోప‌లికి తొంగిచూసిన సైనికుల ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. ఆ గ‌దిలో నామాలు ధ‌రించిన ఒక ఏనుగు, బండెడు చెరుకుగ‌డ‌ల‌ను సునాయాసంగా పిప్పి చేయ‌సాగింది. మూసిన త‌లుపులు మూసినట్లే ఉన్నాయి. ఎక్కడి కావ‌లివాళ్లు అక్కడే ఉన్నారు. అయినా ఒక ఏనుగు లోప‌లికి చ‌క్కగా ప్రవేశించ‌గ‌లిగింది. ఆ కార్యక్రమం జ‌రుగుతున్నంత‌వ‌ర‌కూ బావాజీ రామ‌నామ‌స్మర‌ణ చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచీ ఆయ‌న‌కు `హాథీరాం బావాజీ` అన్న పేరు స్థిర‌ప‌డిపోయింది.

హాథీరాం భ‌క్తిని స్వయంగా చూసిన న‌వాబు ఆయ‌న‌ను ఆల‌య అధికారిగా నియ‌మించాడు. ఇప్పటికీ హాథీరాం మ‌ఠంలోకి ప్రవేశించే భ‌క్తులు ఆయ‌న శ్రీనివాసునితో పాచిక‌లాడిన చోటు, ఆయ‌న పూజించిన వంద‌లాది సాలిగ్రామాలను చూడ‌వ‌చ్చు. లోప‌ల ఉండే పూజారిని అడిగి మ‌రిన్ని వివ‌రాల‌నూ తెలుసుకోవ‌చ్చు. ఇక పాప‌వినాశ‌నానికి వెళ్లే దారిలో ఉన్న శ్రీ వేణుగోపాల‌స్వామి ఆల‌యం ప‌క్కనే బావజీ జీవ‌స‌మాధిని చూడ‌గ‌లం. ఇప్పటికీ తిరుమ‌ల‌కు చేరుకునే బంజారా తెగ వారికి ఈ మ‌ఠంలో ఉచిత వ‌స‌తి స‌దుపాయం ల‌భిస్తుంది. అయితే నిధుల లేమి వ‌ల‌నో మ‌రే కార‌ణం చేత‌నో కానీ కాల‌క్రమేణా ఈ మ‌ఠం క‌ళ త‌ప్పిన‌ట్లుగా తోస్తుంది. వంద‌ల సంవ‌త్సరాలుగా జ‌రుగుతున్న అఖండ నామ‌స్మర‌ణ సైతం నిలిచిపోయింది. కానీ ఈ మ‌ఠం పై క‌ప్పు మీద నిల్చొని చూస్తే ఎదురుగా క‌నిపించే ఆనంద‌నిల‌య గోపురం, బావాజీకీ బాలాజీకీ మ‌ధ్య ఉన్న అనుబంధానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. భ‌గ‌వంతునీ, భ‌క్తునీ ఎవ‌రూ వేరు చేయ‌లేర‌ని చాటి చెబుతుంటుంది.

చింతా వారి గంటల పంచాంగం_Chinthavari Gantala Panchangam


https://ia601505.us.archive.org/25/items/ChinthaVariPanchangam/Chintha%20vari%20Panchangam.pdf


చింతా వారి గంటల పంచాంగం

Please Click Here Free PDF Download

శ్రీ శారదా పీఠం శృంగేరి పంచాంగం_Srungeri sankaramanchi Panchangam


శ్రీ శారదా పీఠం శృంగేరి పంచాంగం Srungeri Panchangam Sri Vilamba Sri Vilambi Kanchi Swamy Kanchi Peetam Sarada Peetam Panchangam Vilamba Vilambi Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu


శ్రీ శారదా పీఠం శృంగేరి పంచాంగం

Sri Sharada Peetam Sringeri Panchangam

Plese Clik Here 









లేపాక్షి ఉత్సవాలు_LepakshiFestival


లేపాక్షి ఉత్సవాలు LapakshiFestival Lepakshi Lepakshi Temple Lepakshi Nandi Lepakshi Temple Photos Lepakshi Temple Images Ramayanam Mahabharatham Lee Pakshi Lepakshi Ananthapur Lepakshi ‎Architecture Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu


లేపాక్షి ఉత్సవాలు


గుండె మెచ్చే గండ శిలలు
రంభ నృత్యం వేలాడే స్తంభం

లే.. పక్షిలో..
ఒక పక్షి ఉంది.
దాని త్యాగం ఉంది.

లేపాక్షిలో రెండు కన్నులున్నాయ్‌!
అవి కన్న కలలున్నాయ్‌!
ఈ రెండింటి కలబోత.. మరెన్నో కళల పూత.. లేపాక్షి.

తెలుగు రాష్ట్రాల్లో అపురూప శిల్ప సంపదతో అలరారుతోన్న క్షేత్రాల్లో్ల లేపాక్షి ప్రముఖమైనది. అనంతపురం జిల్లాలో ఉన్న ఈ ఆద్భుత పర్యాటక కేంద్రంలో మార్చి 31 నుంచి రెండు రోజుల పాటు ‘లేపాక్షి ఉత్సవాలు’ జరుగుతున్నాయి. ఈ సాంస్కృతిక వేడుకల్లో పాలుపంచుకోవాలని అనుకుంటున్నారా.. అయితే లేపాక్షికి వెళ్లిపోదాం.
లేపాక్షి ఉత్సవాలు LapakshiFestival Lepakshi Lepakshi Temple Lepakshi Nandi Lepakshi Temple Photos Lepakshi Temple Images Ramayanam Mahabharatham Lee Pakshi Lepakshi Ananthapur Lepakshi ‎Architecture Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu


ఓ రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే.. నీలిరంగు అట్ట ఉన్న నోట్‌ పుస్తకాలు ఉండేవి. అదేనండి ‘లేపాక్షి నంది’ నోట్‌ పుస్తకాలు. ఆ ఆట్ట మీద వేలడంత సైజులో ఓ నంది చిత్రం ఉండేది. గుర్తొచ్చిందా. అట్టమీద అంగుళం పరిమాణంలో మురిపించిన నంది.. లేపాక్షిలో ఆకాశమంత కనిపిస్తుంది. దేశంలోనే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం అది. 15 అడుగుల ఎత్తు.. 25 అడుగుల పొడవుతో.. మువ్వల పట్టీలతో.. మెడలో గంటలతో.. నిన్నో.. మొన్నో చెక్కారా అన్నంత చక్కగా దర్శనమిస్తుంది. ఈ నందిని చెక్కి దాదాపు ఐదు శతాబ్దాలు కావొస్తోంది. అప్పుడే ఆశ్చర్యపోకండి. అంతకుమించిన విషయాలు.. విశేషాలు.. మరెన్నో ఉన్నాయి లేపాక్షిలో.

వీరభద్రుడి కోసం..
లేపాక్షి విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అచ్యుతరాయల పాలనా కాలంలో పెనుగొండ సంస్థానంలో విరూపణ్ణ కోశాధికారి. ఆయన వీరభద్రుడి వీరభక్తుడు. లేపాక్షిలోని కూర్మగిరిపై వీరభద్రుడికి ఆలయం కట్టించాలని భావించాడు. కోశాగారంలోని ధనం వెచ్చించి నిర్మాణం మొదలుపెట్టాడు. రాయల వైభవానికి తులతూగే విధంగా.. ఏడు ప్రాకారాలతో ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు. ప్రభువుల అనుమతి లేకుండా ప్రజాధనంతో విరూపణ్ణ ఆలయం కట్టిస్తున్నాడని అచ్యుతరాయలుకు ఫిర్యాదు చేశారు గిట్టనివారు. ఆగ్రహించిన రాజు.. విరూపణ్ణుడి కనుగుడ్లు పెకిలించాల్సిందిగా ఆజ్ఞాపించాడట. ఆ విషయం తెలుసుకున్న విరూపణ్ణ తనకు తానుగా కను గుడ్లు పెకిలించి విసిరేశాడని గాథ ప్రచారంలో ఉంది. అందుకు తగ్గట్టే.. లేపాక్షి ఆలయంలో ఓ రాతిగోడపై రక్తపు మరకలు కనిపిస్తాయి. ఆలయంలోని కల్యాణ మంటపం అసంపూర్తిగా మిగిలిపోవడం వెనుక కారణం కూడా ఇదేనని చెబుతారు.

లేపాక్షి ఉత్సవాలు LapakshiFestival Lepakshi Lepakshi Temple Lepakshi Nandi Lepakshi Temple Photos Lepakshi Temple Images Ramayanam Mahabharatham Lee Pakshi Lepakshi Ananthapur Lepakshi ‎Architecture Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu


మిగిలినవి మూడే..
లేపాక్షి ఆలయం ఏడు ప్రాకారాలతో నిర్మించారు. కాలక్రమంలో నాలుగు ప్రాకారాలు శిథిలమై.. మూడు మాత్రమే మిగిలాయి. వీరభద్రుడి ఆలయం, ఉప ఆలయాలు, నాట్య మంటపం, కల్యాణ మంటపం అన్ని నిర్మాణాలూ ఆనాటి శిల్పకారుల చాతుర్యాన్ని కళ్లకు కడతాయి. ఆలయంలో మొత్తం 876 స్తంభాలు ఉండగా.. 246 స్తంభాలను ఒకదానితో ఒకటి పోలిక లేని విధంగా అద్భుతంగా చెక్కారు. కల్యాణ మంటపంలో పక్కనున్న లతా మంటపంలో 36 స్తంభాలపై 144 రకాల ఆకృతులకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ డిజైన్లను ధర్మవరం చేనేతలో వాడటం విశేషం.

అచ్చెరువు.. చిత్తరువు..
లేపాక్షి ఆలయంలో అబ్బురపరిచే మరో విషయం తైలవర్ణ చిత్రాలు. తమ నైపుణ్యంతో ఎన్నో విశేషాలను శిలలపై పొదిగిన శిల్పకారులకు ఏమాత్రం తీసిపోని విధంగా.. అద్భుతమైన చిత్రాలతో పురాణేతిహాసాలను కళ్లముందుంచారు చిత్రకారులు. ప్రకృతి సిద్ధమైన రంగులతో వీటిని తీర్చిదిద్దారు. శతాబ్దాలు దాటినా ఆ చిత్రాల్లోని వన్నె తగ్గలేదు. ప్రధాన ఆలయం గర్భగుడి పైకప్పుపై 24 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పుతో గీసిన వీరభద్రుడి చిత్రాన్ని చూశాక ఎలా చిత్రించారా అనిపిస్తుంది. నాట్య మంటపంలో ఎటువైపు నుంచి చూసినా మనవైపే చూసేలా ఉండే శ్రీకృష్ణుని చిత్తరువును చూసి అచ్చెరువొందాల్సిందే. రామయాణ, మహాభారత ఘట్టాలను తెలిపే చిత్రాలు కనిపిస్తాయి. పార్వతీ పరమేశ్వరుల పరిణయం, శివతాండవం వంటి చిత్రాలు.. లేపాక్షికి వచ్చే పర్యాటకులకు ఆనందాన్ని పంచుతాయి. ఎన్నో అద్భుతాలకు నెలవైన లేపాక్షికి వారాంతాల్లో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుంచి వందల మంది పర్యాటకులు వస్తుంటారు. అక్కడి శిల్పాలను తరచి తరచి చూస్తారు. చిత్రాలను కోరి కోరి వీడియోలు తీస్తుంటారు. ఈ పర్యాటక ప్రాంత సందర్శన మరింత మధురానుభూతిగా మిగిలిపోవాలంటే.. ‘లేపాక్షి ఉత్సవాల’ కన్నా మంచి తరుణం ఏముంటుంది. సంప్రదాయ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖుల ప్రసంగాలు.. ఇన్నిటి మధ్య లేపాక్షి విహారం భలేగా సాగిపోతుంది.

భళా నర్తనశాల

లేపాక్షి ఉత్సవాలు LapakshiFestival Lepakshi Lepakshi Temple Lepakshi Nandi Lepakshi Temple Photos Lepakshi Temple Images Ramayanam Mahabharatham Lee Pakshi Lepakshi Ananthapur Lepakshi ‎Architecture Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu


70 స్తంభాలతో నిర్మించిన నాట్య మంటపం మధ్యలో 12 స్తంభాలు ప్రత్యేకమైనవి. మధ్యనున్న స్తంభంపై రంభ నాట్యం చేస్తున్నట్టుగా చెక్కారు. బ్రహ్మ మృదంగం వాయిస్తున్నట్టుగా, తుంబురుడు వీణను మీటుతున్నట్లుగా, భృంగీశ్వరుడు రంభకు నాట్యం నేర్పుతున్నట్టుగా, దత్తాత్రేయుడు, నటరాజు, శివుడు, పార్వతి తదితర దేవతలు నాట్యాన్ని చూస్తున్నట్టుగా స్తంభాలపై శిల్పాలు మలిచిన తీరు గొప్పగా అనిపిస్తుంది. మంటపం పైకప్పులో చెక్కిన శతపత్ర (వందరేకుల) పద్మం మరో ఆకర్షణ.



మూలాధారం ఇదే!
.
లేపాక్షి ఉత్సవాలు LapakshiFestival Lepakshi Lepakshi Temple Lepakshi Nandi Lepakshi Temple Photos Lepakshi Temple Images Ramayanam Mahabharatham Lee Pakshi Lepakshi Ananthapur Lepakshi ‎Architecture Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu


లేపాక్షికి వెళ్లే పర్యాటకులు నంది విగ్రహాన్ని చూశాక... వెంటనే ఓ స్తంభం చుట్టూ మూగిపోతారు. నాట్య మంటపం ఈశాన్య దిశలో ఉంటుంది. పైకప్పు ఆధారంగా భూమికి అర అంగుళం ఎత్తులో.. గాలిలో తేలాడుతున్నట్టు ఉంటుంది. యాత్రికులంతా కాగితాన్నో, దుస్తులనో స్తంభం కిందుగా పంపించి.. వింత అనుభూతిని సొంతం చేసుకుంటారు. ఈ స్తంభాన్ని నాట్య మంటపం మూలాధార స్తంభంగా చెబుతారు. 1902 ప్రాంతంలో.. బ్రిటిష్‌ ఇంజినీరు హ్యయిల్డన్‌ వేలాడే స్తంభాన్ని పరీక్షించాలని పక్కకు నెట్టించగా.. మంటపంలోని మిగిలిన స్తంభాలు కూడా పక్కకు జరిగాయట. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడట ఆ ఇంజినీరు. ఇప్పటికీ మంటపంలోని స్తంభాలు ఓ పక్కకు ఒరిగినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది.

ఏడు పడగల నీడలో..

లేపాక్షి ఉత్సవాలు LapakshiFestival Lepakshi Lepakshi Temple Lepakshi Nandi Lepakshi Temple Photos Lepakshi Temple Images Ramayanam Mahabharatham Lee Pakshi Lepakshi Ananthapur Lepakshi ‎Architecture Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu

ఆలయ ప్రాకారాల మధ్యలో ఉన్న ఏడుతలల నాగేంద్రుడి విగ్రహం.. సెల్ఫీ జోన్‌గా మారిపోయింది. ఒక పెద్ద శిలను ఏడు తలల సర్పంగా చెక్కి.. పడగల నీడలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ శిల్పం చెక్కడం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. ఆలయ నిర్మాణ సమయంలో శిల్పులు మధ్యాహ్న సమయంలో భోజనానికి ఇంటికి వెళ్లారట. అప్పటికి వారి తల్లి ఇంకా వంట చేస్తోందట. వంట పూర్తయ్యేలోపు శిల్పులంతా కలిసి.. భారీ శిలను నాగేంద్రుడిగా చెక్కేశారట.


రామాయణంలో..


లేపాక్షి ఉత్సవాలు LapakshiFestival Lepakshi Lepakshi Temple Lepakshi Nandi Lepakshi Temple Photos Lepakshi Temple Images Ramayanam Mahabharatham Lee Pakshi Lepakshi Ananthapur Lepakshi ‎Architecture Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu

లేపాక్షికి చారిత్రక గొప్పదనమే కాదు.. పౌరాణిక ప్రాశస్త్యం కూడా ఉంది. రావణుడు అపహరించిన సీతను అన్వేషిస్తూ తిరుగుతున్న రాముడికి ఈ ప్రాంతంలో రెక్కలు కోల్పోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జటాయువు కనిపించిందట. సీతమ్మను కాపాడేందుకు ప్రాణ త్యాగానికి సిద్ధపడిన జటాయువుకు మోక్షం ప్రసాదిస్తూ శ్రీరాముడు ‘లే.. పక్షి’ అన్నాడట. అదే నేడు లేపాక్షిగా రూపాంతరం చెందిందని అంటారు. లేపాక్షి ఆలయం సమీపంలోని పెద్ద రాతిగుండుపై పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన జటాయువు పక్షి విగ్రహం అందరినీ ఆకర్షిస్తుంది.



ఎలా వెళ్లాలి..?

* లేపాక్షికి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో హిందూపురం రైల్వే జంక్షన్‌ ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, అనంతపురం, బెంగళూరు నుంచి హిందూపురానికి రైళ్లున్నాయి. అక్కడి నుంచి లేపాక్షికి బస్సులు, ఆటోలు దొరుకుతాయి.

* లేపాక్షికి కొడికొండ చెక్‌పోస్టు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు, అనంతపురం నుంచి కొడికొండ చెక్‌పోస్టుకు విరివిగా బస్సులు ఉన్నాయి. అక్కడి నుంచి లేపాక్షికి బస్సులు, ఆటోల్లో వెళ్లొచ్చు. లేపాక్షి, హిందూపురంలో బస చేయవచ్చు.



     
  


ఆయుర్వేదం - వేసవికాలం_AYURVEDA

ఆయుర్వేదం - వేసవికాలం  ఎండల్లో... వెన్నెల్లా..! BHAKTIPUSTAKALU

ఆయుర్వేదం - వేసవికాలం 
ఎండల్లో... వెన్నెల్లా..!

‘అబ్బ.. ఏం ఎండరా బాబూ! కాసేపటికే చొక్కంతా చెమటతో తడిసిపోయింది’ ‘మార్చిలోనే ఎండలిలా మండిపోతుంటే ఇక మేలో ఎలా ఉంటాయో.. ఏమో?’ మధ్యాహ్నం వేళ పది నిమిషాలు బయటకు వెళ్లివచ్చినా ఇప్పుడు చాలామంది నోట ఇలాంటి మాటలే వినబడుతున్నాయి. అవును.. వేసవి ఆదిలోనే అదరగొడుతోంది. వేడి, ఉక్కపోతలతో పజలను బెంబేలెత్తిస్తోంది. నిజానికి ఇవే కాదు.. వడదెబ్బ, విరేచనాలు, కామెర్ల వంటి పలు సమస్యలనూ వేసవి మోసుకొస్తుంది. అయితే ఆహార, విహార నియమాలతో ఇలాంటి ఇబ్బందులను తప్పించుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఇవి నివారణ చర్యగానే కాదు.. చికిత్సలుగానూ ఉపయోగపడగలవని భరోసా ఇస్తోంది. మరి ఈ వేసవిలో ఆయుర్వేదం నీడలో చల్లచల్లగా ఎలా గడపాలో తెలుసుకుందాం.

ఎండకాలంలో పిత్తదోషం తీవ్రంగా ఉంటుంది. అందువల్ల ఈ కాలం పిత్తదోషం గలవారికి మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతుంది.

BHAKTIPUSTAKALU
    భారతీయ సంప్రదాయంలో వాతావరణ పరంగానే కాదు.. ఆరోగ్యపరంగానూ రుతువులకు ప్రత్యేక ప్రాధాన్యముంది. మనకు సంవత్సరానికి 6 రుతువులు, 2 ఆయణాలు. శిశిర, వసంత, గ్రీష్మ రుతువులతో కూడిన కాలాన్ని ఉత్తరాయణంగానూ.. వర్ష, శరద్‌, హేమంత రుతువులతో కూడిన కాలాన్ని దక్షిణాయణంగానూ విభజించారు. సూర్యుడు మన శరీరానికి అందించే శక్తిని బట్టి ఆయుర్వేదం ఉత్తరాయణాన్ని ఆదానకాలంగా, దక్షిణాయణాన్ని విసర్గ కాలంగానూ పేర్కొంటుంది. విసర్గకాలంలో తన శక్తితో మనకు బలాన్ని అందించే సూర్యుడు.. ఆదానకాలంలో తన తాపంతో మన బలాన్ని గ్రహిస్తుంటాడు. వాతావరణంలో వేడి పెరిగినపుడు ఒంట్లో ద్రవ ధాతువులు పడిపోవటం.. ఫలితంగా బలం తగ్గి నీరసం ముంచుకురావటం, దాహం వేయటం వంటివన్నీ మొదలవుతాయి. శరీరానికి పోషణ కూడా తగ్గుతుంది. అందువల్ల ఆదానకాలంలో శరీరానికి తగిన పోషణ, రక్షణ కల్పించటం మన ధర్మం. సాధారణంగా ఎండకాలం వసంత రుతువులో కొంత మొదలై.. గ్రీష్మరుతువులో విజృంభిస్తుంటుంది. మనం వాతావరణాన్ని నియంత్రించలేం. కానీ ఆహార, విహార నియమాలతో దీని దుష్ప్రభావాల నుంచి కాపాడుకోవచ్చు. అందువల్ల గ్రీష్మరుతువు రావటానికి ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవటం ఆరంభించాలి. ఆయుర్వేదం ప్రకారం- మన శరీరం త్రిదోషాలు (వాత, పిత్త, కఫ దోషాలు).. సప్త ధాతువుల (రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రం) మీద ఆధారపడి ఉంటుంది. శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉండటానికి ఇవన్నీ సమపాళ్లలో ఉండటం కీలకం. సమాన స్థాయిలో ఉన్నంతవరకూ వాత, పిత్త, కఫాలు ధాతువులుగానూ పనిచేస్తుంటాయి. వికృతి చెందితే దోషాలుగా మారి జబ్బులను తెచ్చిపెడతాయి. ‘ప్రాకృతస్తు బలం శ్లేష్మం’.. అంటే ఒంట్లో శ్లేష్మం (కఫం) సమానంగా ఉన్నట్టయితే బలం చేకూరుతుంది. ఎండకాలంలో శ్లేష్మం వికృతమైపోతుంటుంది. వేడి మూలంగా ఒంట్లో కఫం కరిగిపోయి ద్రవంగా మారుతుంది. ఇది జఠరాగ్నిని చల్లార్చి అగ్నిమాంద్యానికి దారితీస్తుంది. దీంతో ఆకలి తగ్గుతుంది, తిన్నది సరిగా జీర్ణం కాదు. నిజానికి ఒంట్లో తలెత్తే వ్యాధులన్నింటికీ అగ్నిమాంద్యమే మూలమని ఆయుర్వేదం చెబుతుంది. కాబట్టి ఎండకాలంలో అగ్నిమాంద్యం తలెత్తకుండా చూసుకోవటం మరింత అవసరం.

కాలాన్ని బట్టి తిండి 
ఆరోగ్యం విషయంలో ఆయుర్వేదం ఆహార, విహారాలకు చాలా ప్రాధాన్యం ఇచ్చింది. శరీర పోషణకు ఆహారమే కీలకం. ఇది శుచిగా, రుచిగా ఉంటే ధాతువులను పెంపొందించి, బలాన్ని కలగజేస్తుంది. వేసవిలో అగ్నిమాంద్యం వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి తినే ఆహారం లఘువుగా.. అంటే తేలికగా జీర్ణమయ్యేలా ఉండాలి. అలాగే స్నిగ్ధంగానూ (కాస్త జిడ్డుగా) ఉండాలి. శరీరంలో స్నిగ్ధత్వం లేకపోతే రూక్షత్వం (ఎండిపోవటం) వస్తుంది. అందువల్ల కాస్త జిడ్డుగా ఉండే నెయ్యి, నూనె వంటి స్నిగ్ధ పదార్థాలు మితంగా తీసుకోవాలి. ఇవి జఠరాగ్నిని పెంపొందించి, ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడతాయి. షడ్రసాల్లో మధుర (తీయని) రసం బలాన్ని కలగజేస్తుంది. ఇది వేసవిలో మరింత బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల మధురంగా ఉండే పదార్థాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
ఎండకాలంలో చల్లటి (హిమం) పానీయాలు, పదార్థాలూ మేలు చేస్తాయి. అయితే ఇవి మరీ చల్లగా, నోరు జివ్వుమనించేలా ఉండకూడదు. దాహం తీరేంత, మనసుకు తృప్తిగా అనిపించేంత చల్లగానే ఉండాలి. చాలా చల్లగా 
ఉండేవి జీర్ణశక్తిని తగ్గిస్తాయి. ఒంట్లో విషతుల్యాలు (ఆమం) పుట్టేలా చేస్తాయి.


ఆహారమే ఔషధం 
ఆహార ద్రవ్యాలే అయినా కూరగాయలు, పండ్ల వంటి వాటిలో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించటంతో పాటు ఎండకాలం సమస్యలకు చికిత్సలుగానూ ఉపయోగపడతాయి. 
* బచ్చలికూర, కలంబి (క్యాబేజీ), కరివేపాకు, పొట్లకాయ, బీరకాయ, పొన్నగంటి కూర, అరటిపూవు, బూడిద గుమ్మడికాయ, కాకరకాయ వంటి కూరలు ఎండకాలంలో తీసుకోవటం మంచిది. 
* పండ్లలో- పనస, మేడి (అంజీరా), ద్రాక్ష, ఖర్జూరం, దానిమ్మ, బత్తాయి, బాగా పండిన అరటి పండ్లు మంచివి. చలువ చేస్తుందని చాలామంది పుచ్చకాయ ఎక్కువగా తింటుంటారు. కానీ దీన్ని మితంగా తీసుకోవటమే మంచిది. 
* పేలాల పిండిలో (సత్తు పిండి) పంచదార కలుపుకొని తింటే ఒంటికి చలువ చేస్తుంది. 
* గోధుమలు వేడి చేస్తాయని అనుకుంటుంటారు గానీ ఇది నిజం కాదు. ఎండకాలంలో గోధుమల ఆహారం ప్రశస్తం. అయితే పూరీల వంటివి కాకుండా గోధుమలు, గోధుమరవ్వతో అన్నం, ఉప్మా వంటివి చేసుకోవటం మంచిది. 
* పుల్లటి పెరుగు పిత్తాన్ని పెంచుతుంది. అందువల్ల ఎండకాలంలో పుల్లటి పెరుగు మంచిది కాదు. తీయటి పెరుగునే తీసుకోవాలి. అవసరమైతే పెరుగులో చక్కెర కలిపి తీసుకోవచ్చు. 
* పాలతో చేసిన పాయసాలు తీసుకోవచ్చు. అలాగే గోరువెచ్చటి పాలలో కాసేపు నానబెట్టిన అటుకులు తినటం ఎండకాలంలో చాలా మంచిది.

వ్యాధుల నుంచీ రక్షణ 
ఎండకాలంలో తరచుగా కనబడే సమస్యలు- కామలా, విరేచనాలు, వడదెబ్బ, చర్మ వ్యాధులు, చెమట కాయలు. వీటిని తగ్గించుకోవటానికి ఎవరికి వారు చేసుకోగదగిన ఔషధాలూ ఉన్నాయి. 
* కామలా: దీన్నే కామెర్లు అంటారు. ఇది పిత్త (ఉష్ణ) దోషంతో వస్తుంది. ఉష్ణ, తీక్ష్ణ గుణాలతో కూడిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల రక్తం దూషితమై కామలాకు దారితీస్తుంది. ఇందులో దేని మీదా ఆసక్తి ఉండదు. అందుకే ‘కామం లాతీతి కామలా’ (కోరికను తగ్గించేది కామలా) అన్నారు. తిండి తిన బుద్ధి కాదు. పని చేయ బుద్ధి కాదు. ఎప్పుడూ స్తబ్ధుగా కూచుంటారు. దీనికి గుంటగలకరాకు ముద్ద బాగా ఉపయోగపడుతుంది. అలాగే నేల ఉసిరి మొక్కను పంచాంగాలతో దంచి.. 2-3 గ్రాముల ఉండను తీసుకుంటే కామలా తగ్గుతుంది. గుడూచి (తిప్పతీగె) ముద్ద కూడా మేలు చేస్తుంది. వీటిని విడివిడిగా గానీ కలిపి గానీ తీసుకోవచ్చు. 
* విరేచనాలు: ఇదే అతిసారం. దీంతో ద్రవ ధాతువు ఎక్కువగా బయటకు పోతుంది. శోషత్వం, నీరసానికి దారితీస్తుంది. విరేచనాలను ఆత్యయిక వ్యాధిగా పేర్కొంటుంది ఆయుర్వేదం. అంటే త్వరగా ప్రాణాల మీదికి తెచ్చే జబ్బని అర్థం. అందుకే చికిత్స కూడా సత్వరం గుణం చూపేదిగా ఉండాలని సూచించింది. ఉసిరికాయలను గింజలు తీసేసి.. గుజ్జుగా దంచి.. దాన్ని బొడ్డు చుట్టూ చిన్న కట్ట మాదిరిగా కట్టాలి. అందులో అర అంగుళం లోతు వరకు అల్లం రసాన్ని పోయాలి. దీంతో తీవ్రమైన విరేచనాలు కూడా తగ్గొచ్చు. వాంతులు కూడా అవుతుంటే పానకాలు ఇవ్వటం మంచిది. 
* వడదెబ్బ: ఎండకాలంలో తరచుగా కనిపించే సమస్య. ఇందులో జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తుంది. నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. కొందరికి వాంతులు కూడా కావొచ్చు. దీనికి మంచి గంధం దివ్యమైన ఔషధం. ఇది శీతం కావటం వల్ల దప్పికను అణచివేస్తుంది, బలాన్ని కలగజేస్తుంది. మంచి గంధం చెక్కను సాన మీద అరగదీసి చెంచాడు ముద్దను గ్లాసు నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం తాగితే వడదెబ్బ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది చికిత్సగానే కాకుండా నివారణగానూ ఉపయోగపడుతుంది. ఎండ పూట బయటకు వెళ్లే ముందు గంధం కలిపిన నీటిని తాగితే వడదెబ్బ బారినపడకుండా చూసుకోవచ్చు. ఇక మంచి గంధాన్ని కొబ్బరి నూనెలో కలిపి ఒంటికి రాసుకుంటే ఎండ తాపం తట్టుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఇది సన్‌ స్క్రీన్‌ లోషన్‌గా పనిచేస్తుందన్నమాట. 
* చర్మ వ్యాధులు, చెమటకాయలు: వీటికి మంచి గంధం ఎంతో ఉపయుక్తం. గంధం మంచి వాసనతో గుబాళిస్తుంది గానీ దీని రసం చాలా చేదుగా ఉంటుంది. కాబట్టి క్రిమిహరంగా పనిచేసి చర్మవ్యాధులు తగ్గటానికి తోడ్పడుతుంది. కొబ్బరినూనెలో గంధాన్ని కలిపి రాసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. చెమట వల్ల తలెత్తే వాసనా దూరమవుతుంది. పొంగించిన పటిక పొడి కూడా చర్మవ్యాధులకు బాగా పనికొస్తుంది. ముందుగా శుభ్రంగా కడిగిన పటికను పెనం మీద వేడి చేసి, పొంగించాలి. చల్లారిన తర్వాత దీన్ని పొడిచేసి పెట్టుకోవాలి. ఈ పొడిని చిటికెడు తీసుకొని, గ్లాసు నీటిలో కలిపి తాగితే చర్మవ్యాధులు చాలావరకు తగ్గిపోతాయి. మొండి చర్మవ్యాధులకు ఇది పరమౌషధమనీ చెప్పుకోవచ్చు. మల్లె, జాజి, గులాబీ, చేమంతి వంటి మంచి వాసననిచ్చే పూలరసాన్ని ఒంటికి రాసుకున్నా చెమట దుర్గంధం పోతుంది.

పానీయం ప్రధానం! 
ప్రాణులకు నీరే ప్రాణం (పానీయం ప్రాణిణాం ప్రాణః). ఎండకాలంలో ఒంట్లోంచి అధికంగా బయటకు వెళ్లిపోయేది నీరే. కాబట్టి నీటి శాతం తగ్గకుండా చూసుకోవటం, ఒకవేళ తగ్గినట్టు అనిపిస్తుంటే వెంటనే భర్తీ చేసుకోవటం చాలా కీలకం. దీంతోనే చాలావరకు ఎండకాలం సమస్యలను నివారించుకోవచ్చు. గది ఉష్ణోగ్రతలో లేదా కాస్త చల్లగా ఉండే నీటిని తాగటం అన్ని విధాలా మంచిది. అయితే ఒక్క నీరే కాదు. నీటితో చేసే పానీయాలకు, కొన్నిరకాల రసాలకూ ఆయుర్వేదం చాలా ప్రాధాన్యం ఇచ్చింది. 
* పంచసార పానకం: నీటిలో నెయ్యి, పిప్పలి, పచ్చ కర్పూరం, తేనె, పంచదార కలిపి చేసే పానకమిది. ఇది దాహాన్ని, నీరసాన్ని, మంటను తగ్గిస్తుంది. 
* శర్కరోదకం: దీన్ని నీరు, పంచదార, యాలకులు, లవంగం, పచ్చ కర్పూరం.. కొంచెంగా మిరియాలు కలిపి చేస్తారు. ఇది బలం పుంజుకోవటానికి దోహదం చేస్తుంది. 
* శ్రీరామనవమి పానకం: మనకు చిరపరిచితమైన పానకమిది. అయితే పాత బెల్లంతో చేసిన పానకమైతే మరీ శ్రేష్టం. పాత బెల్లం తేలికగా జీర్ణమై, మంచి బలాన్నిస్తుంది. దప్పికను తీరుస్తుంది, చలువ చేస్తుంది. 
(మధుమేహులు ఇలాంటి తీపి పానీయాలను వైద్యులను సంప్రతించి తీసుకోవటం మంచిది) 
* ధాన్యకోదకం: రాత్రిపూట గ్లాసు నీటిలో రెండు చెంచాల ధనియాలు వేసి మర్నాడు పొద్దున తాగితే ఒంట్లో వేడి బాగా తగ్గుతుంది. ఉదయం పూట ధనియాలు నానేసి ఆ నీటిని రాత్రిపూట కూడా తాగొచ్చు. 
* పాలు: ఎండకాలంలో ఆవు పాలు తీసుకోవటం మంచిది. ఆవు ఈనిన ఏడాది తర్వాత వచ్చే పాలు (తరిపి పాలు) ఇంకా శ్రేష్టం. ఇవి తేలికగా జీర్ణమవుతాయి. లఘువుగా, స్నిగ్ధంగా ఉండే మేక పాలనూ తీసుకోవచ్చు. 
* మజ్జిగ: మూడు పాళ్లు పెరుగు, ఒక వంతు నీరు కలిపి చిలక్కొట్టి చేసిన మజ్జిగ (తక్రం) తేలికగా జీర్ణమవుతుంది. ఆకలిని పెంచుతుంది. అయితే దీన్ని మితంగానే తీసుకోవాలి. సగం పెరుగు, సగం నీళ్లు కలిపి చేసిన మజ్జిగ కూడా మంచిదే. 
* కొబ్బరినీరు: ఇది దాహాన్ని తగ్గించటంతో పాటు ధాతువులనూ పెంచుతుంది. 
* చెరకు రసం: యంత్రం ద్వారా తీసిన చెరకు రసం (యంత్ర నిష్పీడనం) దాహాన్ని పెంచుతుంది. అందువల్ల చెరకు ముక్కలను నమిలి తినటం (దంత నిష్పీడనం) మంచిది. నమిలే సమయంలో లాలాజలంతో కలిసిపోయే రసం దాహాన్ని తగ్గిస్తుంది. చలువ చేస్తుంది. 
* నిమ్మరసం: గ్లాసులో పావు వంతు నిమ్మరసం, మూడొంతుల నీరు కలిపి తాగినా మంచిదే. ఇందులో కాస్త జిలకర పొడి కూడా కలుపుకోవచ్చు. 
* షడంగ పానీయం: ఇది ఔషధ పానీయం. తుంగ ముస్తెలు, పర్పాటకం, ఉసీరం (వట్టివేళ్లు), గంధం, చవ్యం, శొంఠి.. వీటిని రాత్రిపూట నీటిలో నానేసి ఉదయం వడగట్టుకొని పెట్టుకొని కొద్దికొద్దిగా తాగితే ఎండకాలం సమస్యలకు బాగా పనిచేస్తుంది.

విహారమూ కీలకమే 
పిత్త దోషం ఉద్ధృతం కాకుండా విహారపరంగానూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. 
* ఉదయం పూట స్నానం చేయటానికి ముందు శరీరానికి కొబ్బరి నూనె రాసుకుంటే ఒళ్లు చల్లగా ఉంటుంది. ప్రశాంతత చేకూరుతుంది. 
* ఎరుపు, నారింజ, ముదురు పసుపుపచ్చ, నలుపు దుస్తులు వేడిని పట్టి ఉంచి పిత్తదోషం పెరిగేలా చేస్తాయి. కాబట్టి తెలుపు, నీలం, ఊదా, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించటం మంచిది. 
* వట్టివేళ్లు, చందనం నానేసిన నీటిలో పలుచటి తెల్లటి తువ్వాలును తడిపి, దాన్ని ఒంటికి చుట్టుకుంటే ఎండ వేడిని బాగా తట్టుకోవచ్చు. 
* వీలైనంత వరకు ఎండలో తిరగకపోవటం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే వెడల్పయిన అంచులు గల టోపీ ధరించాలి. తలకు కండువానైనా చుట్టుకోవాలి. 
* యోగాసనాలు, ధ్యానం చేయటం మేలు. వీలైతే చంద్ర నమస్కారాలు కూడా చేయొచ్చు. 
* పిత్తదోషం తగ్గటానికి తోడ్పడే గంధం పూసల దండలు, ముత్యాల దండలు, వెండి నగలు ధరించటం మంచిది. 
* రాత్రి పడుకునే ముందు మాడు మీద, పాదాలకు కొబ్బరినూనె రాసుకుంటే నిద్ర బాగా పడుతుంది.

mohan publications price list